కోట్ల హృదయాలను కదిలించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. ప్రతీ రోజు పుడమిపై వేల చేతులు మూడు మొక్కలు నాటుతూ మురిసిపోతున్నాయి. సామాన్యుల నుంచి మహామహులను కదిలించిన “గ్రీన్ ఇండియా...
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి మరోసారి మంత్రి కే. తారకరామారావు కి ఆహ్వానం లభించింది. వచ్చే సంవత్సరం జనవరి 17 నుంచి 21వ తేదీ వరకు దావోస్ లో ఈ సమావేశం జరగనుంది. ...
భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు అతిరథ మహారథులను ఆహ్వానించడం కోసం శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీని...
కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తుందని పదేపదే ఆరోపణలు చేస్తున్న టీఆర్ఎస్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కమార్ సవాల్ విసిరారు. ‘‘ నేను కేసీఆర్...
తెలంగాణ లో MIM కి ఎవ్వరూ భయపడటం లేదని, కేవలం బీజేపీ భయపడుతోందని తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కే తారక రామారావు ఎద్దేవా చేశారు. బీజేపీ ఆదిలాబాద్ కి ట్రైబెల్ యూనివర్సిటీ...
సెప్టెంబర్ 17 ని బీజేపీ పార్టీ ఒక ఆట వస్తువులాగా అడుకుంటున్నదని శాసన మండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సాయుధ పోరాట ఘట్టంలో బీజేపీ పార్టీకి ఎలాంటి...
హైదరాబాద్ వినాయక నిమజ్జానికి సిటీ పోలీస్ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భాగ్యనగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. శనివారం అర్ధరాత్రి నుంచే...
పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు భారతదేశంలో జర్మనీ రాయబారి వాల్టర్ జే లిండార్ మరియు ఉజ్బెకిస్తాన్ రాయబారి దిల్షోడ్ అఖతోవ్ లతో హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం గురించి...
నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ ఆకస్మికంగా పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్క్ చార్ట్ ప్రకారం పనులు...