Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

అధునాతన సౌకర్యాలతో జగిత్యాల కలెక్టరేట్

సకల సౌకర్యాలు.. విశాలమైన గదులు.. ఆధునిక హంగులు.. చుట్టూ అందమైన హరితవనం.. నందనవనాన్ని తలపించేలా అందరికీ అందుబాటులో ఉండేలా నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ( ఇంటిగ్రేటెడ్‌ డిస్ర్టిక్ట్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌)...

అంబేద్కర్ జయంతి, వర్ధంతికి కేసిఆర్ ఎందుకు రాడు – బండి సంజయ్

 కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు డ్రగ్స్ వాడతారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు చేశారు. అతని రక్త, వెంట్రుక నమూనాలిస్తే నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. నేను తంబాకు తింటానని పచ్చి...

ప్రజలందరికీ కంటి పరీక్షలు – మంత్రి హరీష్ రావు

రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో జనవరి 18 నుండి ప్రారంభిస్తున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు...

ఎల్‌బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రో – కేటిఆర్

గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యాలుగా సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణలో పాలన సాగుతోందని  ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. హైదరాబాద్ ఎల్‌బీనగర్‌లో ఈ రోజు (మంగళవారం) మంత్రి...

రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర – మంత్రి ఎర్రబెల్లి

దేశంలో అంబేద్కర్ స్పూర్తిని ముఖ్యమంత్రి కేసిఆర్ పాటిస్తున్నట్లు, రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్లు మరెవరూ చేయడం లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు...

డిసెంబర్ 21న ఖమ్మంలో టిడిపి బహిరంగ సభ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి తెలంగాణపై ఫోకస్ చేశారు. కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపని చంద్రబాబు.. తాజాగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. వచ్చే ఏడాది తెలంగాణలో...

అంబేద్కర్ భారతదేశ అస్తిత్వపు ప్రతీక – సిఎం కెసిఆర్

ఆధిపత్య ధోరణులకు, వివక్షకు తావివ్వకుండా.. సమస్త మానవులు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో , పరస్పర గౌరవంతో పరోపకారం ఫరిడవిల్లేలా కలిసిమెలసి జీవించాలనే, వసుధైక కుటుంబ ధృక్పథాన్ని తన రాజ్యాంగం ద్వారా పౌర సమాజానికి అందించిన...

పదో తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల పదో తేదీన ప్రగతిభవన్‌లో జరుగనున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షత వహించే ఈ సమావేశంలో.. ధాన్యం కొనుగోళ్లను మరిం త ముమ్మరం చేయడంపై చర్చించే అవకాశం...

8 ఏళ్ళుగా భూపంపిణీ చేయలేదు – భట్టి విమర్శ

ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతులు భూమిపై హక్కులు కోల్పోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు రాష్ట్రంలో 24లక్షల ఎకరాలను పంపిణీ చేయగా 12లక్షల ఎకరాలను పార్ట్-బిలో...

ఏటూరు నాగారం ఎకో టూరిజం పున:ప్రారంభం

ములుగు జిల్లా పరిధిలో లక్నవరం, తాడ్వాయి, బొగత అటవీ ప్రాంతాల్లో ఎకో టూరిజం పున: ప్రారంభమైంది. కరోనా కారణంగా నిలిచిపోయిన పర్యావరణ పర్యాటకాన్ని మళ్లీ ప్రారంభించినట్లు అటవీ శాఖ ప్రకటించింది. తొలి దశలో...

Most Read