మునుగోడు ఉప ఎన్నికను వాయిదా వేయించేందుకు విధ్వంసం స్రుష్టించాలని టీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఎన్నికల కమిషన్, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని...
కేసీఅర్ ఒక గజ దొంగ అని ఎన్ని వాగ్ధానాలు ఇచ్చారు..ఎన్ని తప్పారని వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శించారు. 70 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో బాగంగా YSR తెలంగాణ...
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ నారాయణపురంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 14 నెలల్లో మునుగోడును బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం....
మునుగోడులో జరుగుతోంది కురక్షేత్రమే. ఈ యుద్దంలో ధర్మం బీజేపీవైపే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మునుగోడు...
మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ, తెరాస నాయకులు, కార్యకర్తలు పరస్పరం దాడికి దిగారు. మునుగోడు మండలం పలివెల మీదుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోకు వెళ్తున్న టీఆర్ఎస్...
బీజేపీ బట్టెబాజ్ గాళ్ల మాటలు వింటే గోస పడతరని మంత్రి హరీశ్ రావు మునుగోడు నియోజకవర్గ ప్రజలను హెచ్చరించారు. 15 రోజుల నుండి ఎవరు ఏం చెప్పారో అన్ని విన్నరు. మనకు అన్నం...
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆ అంశంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు....
రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్ర 55 వ రోజు... తెలంగాణలో ఏడవ రోజు శంషాబాద్ నుంచి ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులతో శంషాబాద్ ప్రాంతం సందడిగా...
చేనేత పైన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నేతన్నలు ప్రధానమంత్రి మోడీకి రాసిన లక్షలాది ఉత్తరాలను ఈరోజు హైదరాబాదులో ప్రధానమంత్రి కార్యాలయానికి పోస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల...
విద్యా, ఉద్యోగ, ఆర్ధిక, సామాజిక, రాజకీయ ఇలా అన్ని రంగాల్లో అత్యంత వెనకబడిన కులాలు,భిక్షాటన చేసుకుని జీవనం సాగిస్తున్న కులాలు ఉన్న బీసీ ఏ గ్రూప్ లోకి,అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన,అత్యధిక జనాభా...