Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

టీఆర్‌ఎస్‌ పార్టీ పేరు మార్పుపై పబ్లిక్ నోటీస్

తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీ పేరు మార్పుపై కీలక పరిణామం చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌ పార్టీగా మార్చుతున్నట్లు ఇప్పటికే పార్టీ నాయకత్వం ప్రకటించగా.. తాజాగా దీనిపై ఒక అడుగు...

మునుగోడు తీర్పు అభివృద్ధికి నిదర్శనం: ఎంపీ సురేశ్‌ రెడ్డి

రాజ్యసభ ఎంపీ కేఆర్‌ సురేశ్‌ రెడ్డి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం...

తెలంగాణలో చివరి రోజు రాహుల్ యాత్ర

తెలంగాణలో పన్నెండవ రోజు కామారెడ్డి జిల్లా జుక్కల్ చౌరస్తా నుంచి మొదలైన భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి తో అడుగులో అడుగు వేస్తూ...

యూ ట్యూబ్‌ క్లాసులతో … నీట్ లో మెరిసిన హారిక

యూ ట్యూబ్‌లో వీడియో క్లాసులు చూసి ఇందూరుకు చెందిన ఓ స్టూడెంట్‌ ఎంబీబీఎస్ ర్యాంక్ సాధించింది. నిజామాబాద్‌లోని నాందేవ్‌వాడకు చెందిన సతీశ్‌కుమార్, అనురాధలకు హారిక, ఈశ్వర్‌ పిల్లలు. వీరి తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో...

కారుకే పట్టం కట్టిన మునుగోడు

మునుగోడు ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ పార్టీ విజ‌యం సాధించింది. టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి 1౦,౩౦9   ఓట్ల‌ మెజార్టీతో విజయం సాధించారు.  జేపీ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రెండో స్థానంతో...

మునుగోడులో అధికార దుర్వినియోగం – బండి సంజయ్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 12న రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ సభకు కనీవినీ ఎరగని రీతిలో భారీగా జన సమీకరణ...

సింగరేణి కార్మికులకు కెసిఆర్ ద్రోహం – షర్మిల

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు వైఎస్సార్ పెద్ద పీట వేశారని, ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా 2లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చారని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. గూడెం లిఫ్ట్ ద్వారా 50...

కోటి రతనాల వీణ

Poet of the soil: కనీసం ఐదు లేదా పదిహేను పంక్తులతో కనిపించే గజల్ ఆరవ శతాబ్ద కాలం నుంచి... అరబిక్ మూలాలతో పర్షియన్ మీదుగా పయనం సాగించి... చివరకు ఇండియాతో పాటు.....

రాష్ట్రంలో దండిగా వరి దిగుబడి – మంత్రి హరీష్ రావు

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు అందించడం వలన, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం వలన అధిక పంట ఉత్పత్తి సాధ్యమైందని మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో యాసంగి పంట అంటే వెనుక...

రైతాంగాన్ని మోసం చేస్తున్న‌ది మోదీనే : మంత్రి ఎర్ర‌బెల్లి

రైతాంగాన్ని మోసం చేస్తున్న‌ది ప్ర‌ధాని న‌రేంద్ర మోదీనే అని రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మండిప‌డ్డారు. రైతులు లాభ పడాలనే ల‌క్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నార‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు....

Most Read