Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

పల్లె ప్రగతిలో విద్య, వైద్యంపై ఫోకస్

Palle Pragathi : నాలుగు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి సాధించిన ఫలితాలు ఇప్పుడు ప్రజల అనుభవంలోకి వస్తున్నాయని, తత్ఫలితంగా రాష్ట్రంలోని అనేక గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, ఇదే వరుసలో ఐదవ...

ప్రభుత్వాసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు – మంత్రి హరీష్

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి సేవలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని...

తెలంగాణకు పొరుగు రాష్ట్రాల నుంచి పులులు

అరుదైన పెద్ద పులులను కాపాడాల్సిన బాధ్యత అటవీశాఖపై ఉందని కవ్వాల్‌ రిజర్వు ఫారెస్టు ఫీల్డ్‌ డైరెక్టర్‌ సీపీ వినోద్‌కుమార్‌ సూచించారు. అఖిలభారత పులుల గణన కార్యక్రమంలో భాగంగా ములుగు కాన్ఫరెన్స్‌హాల్‌లో బుధవారం శిక్షణ...

వెలుగుల్లో తెలంగాణ పారిశ్రామికవాడలు

No Power Holiday : పవర్‌ హాలిడేల్లేవు.. కరెంటు కోతల్లేవు. విద్యుత్తు సరఫరాకు రంది లేదు.. పరిశ్రమలు బంద్‌ అవుతాయన్న బాధ లేదు. నిరంతరాయంగా ఉత్పత్తి.. తరలివస్తున్న ఆర్డర్లు. ఇదీ రాష్ట్ర పారిశ్రామిక...

సజావుగా ధాన్యం సేకరణ -మంత్రి గంగుల

రాష్ట్రంలో ధాన్యం సేకరణ సజావుగా, సంత్రుప్తికరంగా కొనసాగుతుందని ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేవని, పుకార్లు, గాలిమాటల్ని రైతులు నమ్మెద్దని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అందుబాటులోని...

ట్రస్ట్ బోర్డ్ ద్వారా హెల్త్ స్కింకు ఉత్తర్వులు

ఆర్ధిక, వైద్యారోగ్యా శాఖ మంత్రి హరీష్ రావును హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో నేతలు కలిసి  తెలంగాణ ఉద్యోగుల హెల్త్ స్కిం,పెన్షనర్స్ హెల్త్ స్కిం ను ట్రస్ట్ బోర్డ్ ద్వారా అమలు చేయాలని మంత్రికి...

రాజీవ్‌ స్వగృహ ప్లాట్ల‌ వేలా‌నికి నోటి‌ఫి‌కే‌షన్‌

Rajiv Swagruha Flats : హెచ్‌‌ఎం‌డీఏ పరి‌ధి‌లో ఈ–వేలం.. జిల్లాల్లో బహి‌రంగ వేలం తెలం‌గాణ రాజీవ్‌ స్వగృహ కార్పొ‌రే‌షన్‌ లిమి‌టెడ్‌ ఫ్లాట్ల వేలా‌నికి సర్వం సిద్ధ‌మైంది. బండ్ల‌గూడ, పోచా‌రం‌లోని ఫ్లాట్ల వేలా‌నికి హెచ్‌‌ఎం‌డీఏ...

తెలంగాణలో బీజేపీ,కాంగ్రెస్ కుట్రలు – మంత్రి హరీష్

మానుకోట ఉద్యమాన్ని దశ-దిశ తిప్పడంలో పోరాడిందని, తెలంగాణ వచ్చింది కనుకనే...మాను కోట జిల్లాగా మారిందని మంత్రి హరీష్ రావు అన్నారు. మానుకోటలో 550 కోట్ల తో మెడికల్ కాలేజి శంకుస్తాపన చేసుకోవడం చిన్న...

నాణ్యమైన విత్తనాలకు కేరాఫ్ తెలంగాణ – మంత్రి నిరంజన్

Ista Congress :  ప్రపంచ ఆకలి తీరాలని, రైతుకు నాణ్యమైన విత్తనం అందాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. ప్రపంచంలో 800 మిలియన్ ప్రజలు ఆకలితో బాధపడుతున్నారని, 2 బిలియన్లకు పైగా...

కంసాన్‌ప‌ల్లి రైతుల‌కు మంత్రి కేటీఆర్ భరోసా

నారాయ‌ణ‌పేట జిల్లాలోని కంసాన్‌ప‌ల్లి రైతుల‌కు రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త వినిపించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ ప‌నుల‌కు సంబంధించి ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేసిన సంద‌ర్భంగా కేటీఆర్ ప్ర‌సంగించారు....

Most Read