Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

సామాజిక వివక్ష నిర్మూలనకు దళిత బంధు

సామాజిక వివక్షను అంతమొందటించే ఆయుధం ‘తెలంగాణ దళితబంధు’ అనీ, ఈ కార్యక్రమం దేశానికే దిశా నిర్దేశం చేస్తుందనడంలో సందేహం లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు....

2 గంట‌లపాటు హ‌రీశ్‌రావు బ‌డ్జెట్ ప్ర‌సంగం

రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని 2 గంట‌ల పాటు చ‌దివి వినిపించారు. ఉద‌యం 11:30 గంట‌ల‌కు బ‌డ్జెట్ ప్ర‌సంగం ప్రారంభం కాగా, మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు హ‌రీశ్‌రావు త‌న ప్ర‌సంగాన్ని...

యాదాద్రిలో గవర్నర్ తమిళసై పూజలు

యాదాద్రి దేవస్థానాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర్ రాజన్ సందర్శించారు. బాలాలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు సంయుక్తంగా ఆమెకు పూర్ణకుంభంతో...

బీజేపీ ఎమ్మెల్యేలు స‌స్పెండ్

తెలంగాణ శాస‌న‌స‌భ నుంచి భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యేల‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స‌స్పెండ్ చేశారు. గవర్నర్ ప్రసంగం లేదని నిరసన, సభా కార్యక్రమాలను అడ్డుకున్న ఎమ్మెల్యేలు ఈటెల, రఘునందన్ రావు,...

కొత్త వైద్య కాలేజీల‌కు రూ. 1000 కోట్లు కేటాయింపు

Telangana Budget 2022-23 : 2022-23 వార్షిక బడ్జెట్‌ను శాస‌న‌స‌భ‌లో ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు ఈ రోజు ప్ర‌వేశ‌పెట్టారు. రూ. 2,56,958.51 కోట్ల‌తో హ‌రీశ్‌రావు బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. రెవెన్యూ వ్య‌యం రూ. 1.89 ల‌క్ష‌ల...

ఓ తల్లి శిక్ష!

Pathetic:  బిడ్డను పది నెలలు కడుపులో పెట్టుకు మోసే తల్లి, ప్రసవకాలంలో వచ్చే ఆపుకోలేని బాధను పంటి బిగువున భరిస్తూ  బిడ్డకు జన్మనిచ్చే తల్లి బిడ్డను కనే సమయంలో శరీరం కళను కోల్పోయి శుష్కించినా పట్టించుకోకుండా...

ఇది సరికాదు: గవర్నర్ తమిళి సై

it is tradition: గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నానని గవర్నర తమిళిసై సౌందర రాజన్ స్పష్టం చేశారు. గత అసెంబ్లీ సమావేశాలకు  కొనసాగింపుగానే ఈ...

ఓట్ల కోసమే పెట్రో రేట్లు తగ్గించారు

Petro Bomb: ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే కేంద్రం పెట్రోలు, డీజిల్ రేట్లను పెంచుతుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల కోసమే గతంలో...

కేసీఆర్ కు అండగా ఉండాలి : కేటిఆర్

ప్రజల అవసరాలను తెలుసుకొని, వారు అడగకముందే వాటిని అందిస్తున్న ముఖ్యమంత్రి  కెసిఆర్ నాయకత్వానికి ప్రజలందరి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటిఆర్ ఆకాంక్షించారు. పేద...

నేటి నుంచి హెల్త్ ప్రొఫైల్ నమోదు

రాష్ట్రంలో ఈ రోజు నుంచి రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా హెల్త్ ప్రొఫైల్ నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ రెండు జిల్లాల్లో ప్రయోగాత్మక హెల్త్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ప్రాజెక్ట్ విజయవంతమైతే,...

Most Read