Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

వెంటాడే జ్ఞాపకం

Allam Padmakka : దీనికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. చదవండి. మీకే తెలుస్తుంది వెంటాడే జ్ఞాపకం అంటే ఏమిటో? మధురస్మృతి అంటే ఏమిటో? 22 ఫిబ్రవరి నాడు అల్లం పద్మక్క ఆఖరి శ్వాస విడిచిందని విని అయ్యో... ఇంత...

రిజర్వాయర్ గా గణపసముద్రం

Ganapasamudram  : కాకతీయుల సామంతరాజు గోన గన్నారెడ్డి 13వ శతాబ్దంలో నిర్మించిన గణప సముద్రం సమైక్య రాష్ట్రంలో వట్టిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మిషన్ కాకతీయ కింద మరమ్మతులు చేపట్టారు. వందేళ్లలో...

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మురుగునీటి శుద్ది ప్లాంట్లు

Govt Hospitals : పర్యావరణ ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఆసుపత్రుల్లో రోగుల చికిత్సలో వెలువడే జీవ వైద్య (బయోమెడికల్) వ్యర్థాలను, వ్యర్ధ జలాలను బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రుల్స్ 2016 అనుగుణంగా నిర్వహణ...

అభివృద్ధిలో తెలంగాణ ఆదర్శం :పోచారం

తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. అయినా 70 ఏండ్ల ముందు ఏర్పడిన రాష్ట్రాలకు అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కోటగిరి మండలం యాద్గార్పూర్, వల్లభాపూర్...

తెలంగాణలో రియల్ ఎస్టేట్ మాఫియా

రాష్ట్రంలో రక్షణ కరువయిందని, కిడ్నాప్ లు,హత్యలు మామూలు అయిపోయాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రేణుక చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాండ్ డీల్స్ కు తెలంగాణ కేంద్రంగా మారిందన్నారు. దీనికి...

వైద్య సేవల్లో తెలంగాణ మూడో స్థానం

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉందని, బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్ చివరి స్థానంలో నిలిచిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ అన్నారు. గురువారం...

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అవాస్తవం : డీజీపీ

కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని డీజీపీ స్పష్టం చేశారు. తనను రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా సెలవుపై...

మహిళా దినోత్సవ సంబరాలకు తెరాస కార్యాచరణ

International Womens Day : అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మహిళా దినోత్సవ సంబరాలకు తెరాస పార్టీ పిలుపు ఇచ్చింది. ఈ మేరకు పార్టీ శాసన సభ్యులు, జిల్లా అధ్యక్షులతో ఈ రోజు పార్టీ...

మంత్రి శ్రీనివాస్ హత్యకు కుట్ర గర్హనీయం

ప్రజా జీవితంలో ఉండేవాళ్లు, ఉండాలనుకునే వాళ్లు పనిచేసి ప్రజల ఆదరణ పొందాలి కానీ రాజకీయ ప్రత్యర్ధులపై భౌతిక దాడులకు పాల్పడాలి అనుకోవడం సరికాదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.  హత్యా...

మంత్రి హత్య కేసులో రాజకీయ కుట్ర – బిజెపి

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యకు కుట్ర పన్నారంటూ సైబరాబాద్ పోలీసులు మహబూబ్ నగర్ యువకులపై తప్పుడు కేసు పెట్టారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఈ కేసు వెనుక రాజకీయ,...

Most Read