Monday, September 23, 2024
Homeతెలంగాణ

ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రతిపాదన

Rtc Fare Hike : ఆర్టీసీ   ఛార్జీల పెంపు ప్రతిపాదనలు సీఎం కెసిఆర్ కు పంపించామని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. రాష్ట్ర ర‌వాణ శాఖ‌పై ఆ శాఖ మంత్రి పువ్వాడ...

ధాన్యం సేకరణపై కేంద్రం అస్పష్ట విధానం

రైతుల సంక్షేమ పథకాల్లో దేశానికే మార్గదర్శి సీఎం కేసీఆర్ కాగా ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులకు ప్రధాన కారణం బీజేపీ పార్టీనే అని శాసన మండలి మాజీ ఛైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ ...

కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం వేగవంతం

New Medical Colleges : గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని వైద్యారోగ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రి...

విద్యా సంస్థలపై తప్పుడు ప్రచారం

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగించాలని ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సోషల్ మీడియాలో పాఠశాలలకు సెలవు అంటూ వస్తున్న ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దని విద్యా...

జాతీయ రైతు విధానాన్ని ప్రకటించాలి

National Farmer Products Policy : పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండవరోజు మంగళ వారం టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ... ధర్నా నిర్వహించారు లోక్...

మోడీ,కెసిఆర్ ల రైతు వ్యతిరేక కుట్రలు

Anti Farmer Conspiracies Of Modi And Kcr : ధాన్యం కొనుగోలు మూత వేశారంటే అదాని, అంబాని లకు అంటగట్టేందుకు ప్రధాని నరేంద్ర మోది, సిఎం కెసిఆర్ కుట్ర చేస్తున్నారని పిసిసి అధ్యక్షుడు...

ఎసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉండవు

Grain Purchasing : దేశంలో ఆహార రక్షణ, భవిష్యత్ అవసరాల కోసం బఫర్ స్టాక్ ఉంచటం రాజ్యాంగ బద్దంగా కేంద్ర ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత అని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. కేంద్రంలోని బిజెపి...

ఆరోగ్య శాఖపై క్యాబినెట్ లో సమీక్ష

రాష్ట్ర ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ సన్నద్దత,అనుసరిస్తున్న కార్యాచరణ, రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ టీకాల పురోగతి, మందుల లభ్యత, ఆక్సీజన్ బెడ్స్ సామర్థ్యం, తదితర అంశాల పై కేబినెట్ సమీక్షించింది. ఇందుకు...

తెరాస ఎంపిల నిరసన

 Trs Mps In Parliament : రైతులను శిక్షించ వద్దు.. ఎదుగుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు. వెంటనే జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాలి. అంటూ పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఎం పీ లు ఆందోళన...

ఏసంగి పంట కోసం కేంద్రంతో యుద్ధమే

Rabi Crop : ఆహారధాన్య సేకరణలో కేంద్రం అనుసరిస్తున్న అయోమయ అస్పష్ట విధానం ఇటు తెలంగాణ రైతాంగానికి అటు దేశ వ్యవసాయరంగానికి ఇబ్బందికరంగా మారిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. ఆహార ధాన్యసేకరణలో జాతీయ...

Most Read