Sunday, September 22, 2024
Homeతెలంగాణ

పర్యాటక అభివృద్ధికి నిధులు: కిషన్ రెడ్డి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి వల్లే రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిశాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. రామప్ప ఆలయంలో మౌలిక...

యాదాద్రి విమాన గోపురానికి విరాళాల వెల్లువ

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గర్భగుడి విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయించాలని నిర్ణయించామని, 125 కిలోల బంగారం అవసరమవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. ఈ కార్యం కోసం అందరూ...

గంజాయిపై ఉక్కుపాదం మోపాలి – కెసిఆర్

రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంతి కె.చంద్రశేఖర్ రావు పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు. బుదవారం ప్రగతిభవన్ లో నిర్వహించిన ఈ రెండు శాఖల ఉన్నతస్థాయి సమావేశంలో...

మా వల్లే కెసిఆర్ ప్రజల్లోకి వచ్చాడు – షర్మిల

ముఖ్యమంత్రి కెసిఆర్ అభివృద్ధి పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారని వై.ఎస్.ఆర్.టి.పి అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల ఆరోపించారు. సమస్యలు లేవు అని చూపిస్తే నేను ముక్కు నేలకు రాస్తా.. ఇంటికి వెళ్లిపోతానన్నారు. సమస్యలు ఉన్నాయని...

హుజురాబాద్ లో అభివృద్ది కెసిఆర్ పుణ్యమే

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులు అన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేసినవేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. తాను చేశానని ఈటెల రాజేందర్ చెప్పుకుంటున్నా.. ఆ...

పోలీసుల తనిఖీల్లో పట్టబడిన 4 కోట్లు

హైద్రాబాద్ - విజయవాడ హైవేపై చిట్యాల పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కారు అనుమానాస్పదంగా కంట పడింది. పోలీసు తనిఖీలను పసిగట్టిన కారు డ్రైవర్, రూటు మార్చి తప్పించుకునే ప్రయత్నం చేయబోయి పోలీసులకు...

దళితబందుపై యాదాద్రికి వస్తావా కెసిఆర్?

తెరాస నుండి 20 వేలు వస్తున్నాయి తీసుకోండి. ఓటు ఎక్కడ గుద్దాలో అక్కడ గుద్దాలి అని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు ఇచ్చారు. జమ్మికుంట మండలం అంకుశాపూర్ గ్రామంలో ఈ రోజు...

కొమురం భీమ్ పోరాట స్పూర్తి ఆదర్శనీయం

జల్, జమీన్, జంగల్ నినాదంతో అడవిబిడ్డల హక్కుల కోసం పోరాడి అమరుడైన కొమురం భీం జీవితం అందరికీ స్పూర్తిదాయకమైందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి...

మాదకద్రవ్యాల కట్టడికి వ్యూహరచన

రాష్ట్రంలో  మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించే లక్ష్యంతో ఈ రోజు  ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. తెలంగాణ...

మార్చి 28 యాదాద్రి ముహూర్తం

వచ్చే ఏడాది మార్చి 28వ తేదిన యాదాద్రి ఆలయం పునఃప్రారంభమవుతుందని, దీనికి సరిగ్గా పది రోజుల ముందు అంకురార్పణ కార్యక్రమం ఉంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. స్వయంభువుగా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం...

Most Read