ప్రధాని మోడీ ప్రభుత్వం కామన్ మ్యాన్ ప్రభుత్వం కాదని,కేంద్రలోని బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ల ప్రభుత్వంగా మారిందని మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. అడ్డగోలుగా పెంచిన ఎక్సైజ్ డ్యూటీలు, సెస్సులు, పన్నులతో దేశ ప్రజానీకానికి...
భారత్ కు ఉన్న యువశక్తి 2047 నాటికి దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా చేస్తుందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజన్ తో సాగించే పరిపాలన, తీసుకునే నిర్ణయాలు ఉత్తమ...
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చురుగ్గా సాగుతుందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు మద్దతు ధర చెల్లించి సేకరణ చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ధాన్యం...
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం తగదని, మార్చి నాటికి దీన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు సూచించారు. మొత్తంగా 32 మంది...
ఢిల్లీ 5 ఎస్పీ మార్గ్ లో మొన్న ప్రారంభమైన బి ఆర్ ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఈ రోజు (శుక్రవారం) బి ఆర్ ఎస్ అధినేత,సీఎం కేసిఆర్ సందర్శించారు. మధ్యాహ్నం..1.38 గం.లకు...
బెంగళూరు డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19 న హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తనకు నోటీసులు జారీ అయిన...
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంతో పాటు తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రధాని నరేంద్రమోడీతో చర్చించినట్లు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ప్రధానితో దాదాపు 20 నిమిషాల పాటు వివిధ అంశాలపై...
నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ ప్రాంతీయ శిక్షణా కేంద్రాన్ని (ఎన్ఏడిటి) తిరుపతిలో నెలకొల్పాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ చైర్మన్ నితిన్ గుప్తాకు తిరుపతి ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర,...
భారతదేశంతో సరిహద్దులను కలిగి ఉన్న దేశాలను తన చెప్పుచేతల్లో పెట్టుకోవడం ద్వారా దక్షిణాసియాపై పట్టు బిగించేందుకు చైనా పావులు కదుపుతోంది. అప్పులు, ఆయుధాలు.. ఇవే అస్త్రాలుగా ఆయా దేశాలను తన అదుపాజ్ఞల్లో ఉంచుకొనేందుకు...
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం కీరమంద, కొల్లదమడుగు అటవీ ప్రాంత వ్యవసాయ భూముల్లో ఓ ఏనుగు విద్యుత్ ఘాతానికి దుర్మరణం పాలైంది. నీటి కోసం బోరు మోటర్ వద్దకు వెళ్ళిన ఏనుగు నోటితో...