Thursday, April 24, 2025
HomeTrending News

మరమ్మతు పనులకు జీఎస్టీ మినహాయించాలి – హరీశ్‌రావు

రాష్ట్రంలో మైనర్‌ ఇరిగేషన్‌ కింద 46వేల జలాశయాలు ఉన్నాయని, వీటి ద్వారా 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ ఏటా వీటి నిర్వహణ ఎంతో ముఖ్యమని, మరమ్మతు...

చిరుత చిక్కింది.. నెహ్రూ జూపార్క్‌కు తరలింపు

సంగారెడ్డి జిల్లా జిన్నారం గడ్డపోతారం పారిశ్రామికవాడలో హెటిరో ల్యాబ్స్‌లోకి ప్రవేశించిన చిరుతను అధికారులు బంధించారు. నెహ్రూ జూపార్క్‌కు చెందిన ప్రత్యేక బృందం చిరుతకు మత్తు మందు ఇచ్చి ఆ తర్వాత బోన్‌లో బంధించి...

పాక్ మంత్రి వ్యాఖ్యలపై భగ్గుమన్న బిజెపి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై  ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో  చేసిన అనుచిత వ్యాఖ్యలకు భారతీయ జనతా పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.  విజయవాడ లో...

బండి సంజయ్ కు రొహిత్ రెడ్డి సవాల్

రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌కు ద‌మ్ముంటే రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యం వ‌ద్ద‌కు రావాల‌ని తాండూరు ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్ రెడ్డి స‌వాల్ విసిరారు. భాగ్య‌లక్ష్మి అమ్మ‌వారి సాక్షిగా...

Macherla violence: బాబు, లోకేష్ లదే బాధ్యత: పిన్నెల్లి

చంద్రబాబు, లోకేష్ లు తమ రాజకీయ అవసరాల కోసం బ్రహ్మారెడ్డిని అడ్డుపెట్టుకొని పచ్చని పల్నాడులో కార్చిచ్చు రేపుతున్నారని మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఆరోపించారు.  ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని...

పశ్చిమ టెక్సాస్ లో భూకంపం

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో భారీ భూకంపం వచ్చింది. శుక్రవారం సాయంత్రం 5.35 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) టెక్సాస్‌లోని మిడ్‌లాండ్‌ పట్టణంలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 5.4గా నమోదయిందని...

జవహర్నగర్ చిన్నారి కుటుంబానికి మంత్రి మల్లారెడ్డి భరోసా

మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అంబేద్కర్ నగర్లో చోటుచేసుకున్న చిన్నారి ఇందు మృతి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే బాధిత కుటుంబానికి మంత్రి మల్లారెడ్డి పరామర్శించి భరోసా కల్పించారు....

మాచర్లలో పరిస్థితి అదుపులో ఉంది : జిలా ఎస్పీ

మాచర్లలో జరిగిన సంఘటన  ఫ్యాక్షన్ గొడవల్లో భాగంగా జరిగిందని, దీనికి రాజకీయ రంగు పులమడం సరికాదని పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.  మాచర్లలో సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా...

దక్షిణాది పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 26 నుండి 30 వరకు దక్షిణాది పర్యటనకు రానున్నారు. ఇందుకోసం రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ లోబస చేయనున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఐదు రోజుల...

కవాల్ టైగర్ రిజర్వు.. గ్రామాల తరలింపు వేగవంతం

రక్షిత అటవీ ప్రాంతాలు, పులుల ఆవాసాలను మరింతగా అభివృద్ది పరచటం, అడవుల్లో మనుషులు, పెంపుడు జంతువుల ద్వారా తలెత్తే సమస్యలను (Biotic Disturbance) తగ్గించటమే లక్ష్యంగా పనిచేయాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి...

Most Read