National voters Day: దేశ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఓటరుగా నమోదు ప్రక్రియలో యువత క్రియాశీలపాత్ర పోషించాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపు నిచ్చారు. మంగళవారం 12వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని...
Padma Awards: ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు కు పద్మశ్రీ అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వం నేడు పద్మ అవార్డు గ్రహీతల జాబితాను ప్రకటించింది. వీటిలో నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ...
Padma Awards: ఆర్మీ హెలికాఫ్టర్ దుర్ఘటనలో అసువులు బాసిన చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది. రావత్ తో పాటు శ్రీమతి...
నిజామాబాద్ ఎంపీ అరవింద్ రాజీనామా చేయాలంటూ మరోసారి నిరసన చేపట్టిన పసుపు రైతులు. నందిపేట్ మండలంలో పర్యటిస్తున్న ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా గ్రామాల్లో మోహరించిన పసుపు రైతులు. పసుపు బోర్డు తీసుకొస్తానని హామీ...
Women Empowerment: అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారని... ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు చెందిన మహిళల సాధికారత, స్వావలంబన కోసమే ‘ వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...
Federal Spirit Cpm : కేంద్ర ప్రభుత్వ తీరుపై తెరాస ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోందని, Trs బీజేపీ కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే స్వాగతిస్తామని సిపిఎం జాతీయ నాయకుడు ప్రకాష్...
High Court Dissatisfied With Enforcement Of Corona Rules :
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక సమర్పించిన డీహెచ్ శ్రీనివాసరావు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉందని, రాష్ట్రంలో ప్రస్తుతం రాత్రి...
Never in History: పీఆర్సీ పేరుతో జీతాలు తగ్గించిన చరిత్రలో లేదని, రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను రోడ్ల మీదకు తీసుకువచ్చిన సందర్భం కూడా గత ప్రభుత్వాల హయాంలో...
Try to understand: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఉద్యోగులు ఆర్ధం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సంక్షేమం గురించి ఆలోచన చేశారు కాబట్టే సిఎం...
Be careful: బుద్దా వెంకన్న అరెస్టుపై మంత్రి కొడాలి స్పందించారు. వెంకన్న ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఇలాగే వ్యవహరిస్తే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చూస్తూ ఊరుకోదన్నారు. మంత్రిని మర్డర్ చేస్తా....