Thursday, March 20, 2025
HomeTrending News

హస్తినలో నేడు కిసాన్‌ మహా పంచాయత్‌

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, ఇతర హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వ ద్రోహంపై దేశ రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. మోసగించిన బీజేపీ సర్కార్‌పై మలి దశ పోరాటానికి సిద్ధమైంది. ఇందులో...

Vladimir Putin : రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో పుతిన్‌

అమెరికా, నాటో దేశాలు రష్యాను కట్టడి చేయాలని సకల కుట్రలకు ప్రణాలికలు రచిస్తుంటే... రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ మాత్రం ఇవేవి పట్టించుకోనట్టే తన పని తానూ చేసుకు వెళుతున్నాడు. ఉక్రెయిన్ తో...

AP Assembly: తీవ్ర ఉద్రిక్తత – సభ వాయిదా

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నేడు తీవ్ర గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం  ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే జీవో నంబర్ 1పై చర్చకు తెలుగుదేశం పట్టుబట్టింది. ప్రతిపక్షాల హక్కులను...

క్యూ న్యూస్ పై దాడిలో కేటిఆర్ హస్తం – బండి సంజయ్

క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి వెనుక కేసీఆర్ కొడుకు మంత్రి కేటిఆర్ హస్తం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ప్రశ్నించే మీడియా సంస్థలను బెదిరించడం, నిషేధించడం కేసీఆర్...

బాబువి పగటి కలలే: సజ్జల

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికారులపై తాము ఒత్తిడి తెచ్చామంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఖండించారు. వ్యవస్థల్లోకి వైరస్‌లా దూరడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన...

రెండ్రోజుల ముందే ఉగాది పంచాంగం: బాబు

రాబోయే ఎన్నికలు జగన్ కు - ఐదు కోట్ల ఆంధ్రులకు మధ్య జరగనున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధులను గెలిపించిన ప్రజలకు...

నా నమ్మకం మీరే: సిఎం జగన్

తమ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదని నమ్మితే ఎందుకు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని ప్రతిపక్షాల నుద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఎందుకు తోడేళ్ళు ఏకమవుతున్నాయని నిలదీశారు. ఇంటింటికీ,...

డిక్లరేషన్ ఫాం అందుకున్న భూమిరెడ్డి

పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్స్ నియోజక వర్గం నుంచి గెలుపొందిన టిడిపి అభ్యర్ధికి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి డిక్లరేషన్ ఫాం అందజేశారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో కూడిన...

పంట నష్టం అంచనా వేయండి: సిఎం

రాష్ట్రంలో అకాల వర్షాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంఓ అధికారులతో సమీక్షించారు. అకాల వర్షాలు, వివిధ ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టంపై అధికారులు ప్రాథమిక సమాచారాన్ని అందించారు. పంట...

నేడు జగనన్న విద్యా దీవెన

విద్యార్ధులకు పూర్తి ఫీజు రీఇంబర్స్‌ మెంట్‌ అందించే జగనన్న విద్యా దీవెన కింద ఆర్ధిక సాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విడుదల చేయనున్నారు. అక్టోబర్‌ – డిసెంబర్‌...

Most Read