గోరుముద్దను మరింత మెరుగ్గా అందించడానికే చేయడానికే స్కూలు పిల్లలకు రాగిజావ అందించే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పిల్లల్లో ఐరన్, కాల్షియం పెరగడానికి ఈ...
శాసన మండలికి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు వాకాడ చిరంజీవి రావు, కంజర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి లు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను...
ఢిల్లీలో తమ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు అనుమతి...
తాను క్షేమంగానే ఉన్నానని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. నేటి ఉదయం లేచి...
ఈడి దర్యాప్తు అధికారి జోగేంద్రకు కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. ఫోన్ల ధ్వంసం ఆరోపణ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన కల్వకుంట్ల కవిత ఒక మహిళ ఫోన్ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు...
రాష్ట్రంలోని రెండు లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లోకి రూ.217 కోట్లు జమ అయ్యాయి. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు గతేడాది డిసెంబర్ 23న స్టేట్ లెవల్...
జగనన్న గోరుముద్ద ద్వారా నేటి నుండి వారానికి 3 రోజుల పాటు రాగి జావ అందించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయం...
హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన పలు పనులు పూర్తి కావడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ కుడివైపు గల మరో ఫ్లై ఓవర్ నిర్మాణ...
క్యూ నెట్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు. సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్...
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు ప్రధాన ముద్దాయి అని చెప్పడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి విడుదల చేసిన ఈ...