Thursday, March 20, 2025
HomeTrending News

సెర్ఫ్ ఉద్యోగులకు శుభవార్త

తెలంగాణ ప్రభుత్వం సెర్ఫ్ (పేదరిక నిర్మూలనా సంస్థ) ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. సీఎం కెసిఆర్ అసెంబ్లీ లో ప్రకటించిన విధంగా అనతి కాలంలోనే కొత్త పే స్కేలు వర్తింప చేస్తూ జీ ఓ...

ఇది మొత్తం ప్రజాభిప్రాయం కాదు: సజ్జల

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితోనే మొత్తం అయిపోయిందన్న డీలా పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలు మొత్తం ప్రజాభిప్రాయానికి నిదర్శనం కాదని స్పష్టం చేశారు....

MLC Elections: టిడిపి ఖతాలోనే పశ్చిమ ‘సీమ’

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం హ్యాట్రిక్ సాధించింది.  ఉత్తరాంధ్ర (శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం జిల్లాలు), తూర్పు రాయలసీమ (ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు) స్థానాలను నిన్ననే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. పశ్చిమ రాయలసీమ...

లాహోర్ లోని ఇమ్రాన్ నివాసం వద్ద హై డ్రామా

పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కోసం పోలీసులు విఫలయత్నం చేస్తున్నారు. ఈ రోజు లాహోర్ నివాసంలోకి వెళ్ళిన పోలీసులు ఇమ్రాన్ కోసం వాకబు చేశారు. అయితే ఆయ‌న కోర్టు కేసు...

ఔషధ మొక్కలతో మెరుగైన ఉపాధి – మంత్రి నిరంజన్ రెడ్డి

ప్రపంచంలో 800 కోట్ల జనాభాకు అవసరమైన మందుల తయారీకి ప్రధాన ఆధారం ఔషధ మొక్కలే అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రసాయనిక పదార్థాల నుండి తయారయ్యే సౌంధర్య ఔషధాలు...

బీజేపీ హస్తముంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు – బండి సంజయ్

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ హస్తముందంటూ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. ‘‘పేపర్ లీకేజీలో బీజేపీ హస్తముంటే...

ఖలిస్థానీ అమృత్ పాల్ సింగ్‌ అరెస్ట్…పంజాబ్‌లో ఇంటర్నెట్ బంద్

ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ జలంధర్‌లో అదుపులోకి తీసుకున్నారు. అమృత్‌ పాల్‌సింగ్‌తో పాటు ఆయన అనుచరులనూ అదుపులోకి...

టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో వ్య‌వ‌స్థ‌కే చెడ్డ‌పేరు – మంత్రి కేటీఆర్

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్( TSPSC ) ప‌టిష్టంగానే ఉంద‌ని, కేవ‌లం ఇద్ద‌రు వ్య‌క్తుల వ‌ల్లే పేప‌ర్ లీకేజీ జ‌రిగింద‌ని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. నిరుద్యోగ యువ‌త...

సిఎం జగన్ ను కలిసిన నూతన ఎమ్మెల్సీలు

నూతనంగా ఎన్నికైన పలువురు ఎమ్మెల్సీలు నేడు అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. స్థానిక సంస్థల కోటా నుంచి ఎనికైన  నర్తు రామారావు (శ్రీకాకుళం); కవురు శ్రీనివాస్,...

వివరణ ఇవ్వాల్సిందే: అచ్చెన్న డిమాండ్

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు కాబట్టే ఆయన ఏం సాధించడానికి ఢిల్లీ వెళ్లారో చెప్పాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు...

Most Read