ఏఐసిసి ఇచ్చిన షోకాజ్ నోటీసులను తాను ఎప్పుడో చెత్తబుట్టలో పడేశానని ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేడు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పిసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్...
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఏ బాధ్యత అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణా ప్రభుత్వ మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. నేటి లోగా ఏపీలో రిపోర్ట్...
తెలంగాణా కాంగ్రెస్ వ్యవహారాన ఇన్ ఛార్జ్ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే నేడు రెండో రోజు కూడా పలువురు నేతలతో సమావేశం కానున్నారు. నిన్న తొలిరోజు బిజీ బిజీగా ఆయన షెడ్యూల్ సాగింది....
మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణా-బీజాపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతిచెందినట్లు సమాచారం. తెలంగాణ గ్రే హౌండ్స్- సీఆర్పీఎఫ్ కోబ్రా సంయుక్త...
డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన చిన్నారి హనీ ఆమె తల్లిదండ్రులు తాదేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.
హనీ అరుదైన గాకర్స్ వ్యాధితో...
తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి శాంతి కుమారిని నియమిస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
సోమేశ్ కుమార్ ను ఏపీ కేడర్...
జగనన్న తోడు ద్వారా 15 లక్షల 35వేల కుటుంబాలకు మంచి జరుగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. వడ్డీలు, చక్రవడ్డీలు కట్టే అవసరం లేకుండా పదివేల రూపాయల రుణాలు...
ఈ నెల 19న జరగాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణా పర్యటన వాయిదా పడింది. అనివార్య కారణాల వలన ఈ పర్యటన వాయిదా పడిందని, పర్యటన ఎప్పుడు ఉండేదీ త్వరలోనే తెలియజేస్తామని బిజెపి...
ఆర్.ఆర్.ఆర్ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు దక్కడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన సందేశాన్ని...
సుదీర్ఘ దూరం ప్రయాణించే విమాన ప్రయాణికుల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన చేసింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.5 శరవేగంగా వ్యాప్తి చెందుతోందని, ఈ నేపథ్యంలో విమానంలో చాలా దూరం ప్రయాణం...