నిర్మల్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ 2023 అట్టహాసంగా ప్రారంభమైంది. స్థానిక సెయింట్ థామస్ స్కూల్ నిర్వహిస్తున్న వైజ్ఞానిక ప్రదర్శన పోటీలను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,...
వెంటిలేటర్ పై ఉన్న పార్టీలే ముందస్తు ఎన్నికలు కోరుకుంటున్నాయని, సిఎం జగన్ ఎన్నడూ ముందస్తుపై ఆలోచన చేయలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే 2024లోనే ఎన్నికలు...
తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో అద్భుతంగా ఐటీ అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం హైదరాబాద్లోనే ఉన్నారని చెప్పారు. ఐటీ రంగంలో తెలంగాణ ప్రగతి తమకు గర్వకారణమన్నారు....
తెలుగుదేశం పార్టీ తొలిసారి అధికారం చేపట్టి నేటికి (జనవరి 9) నలభై వసంతాలు పూర్తయ్యాయి. 1983న ఇదే రోజున టిడిపి వ్యవస్థాపకుడు, సినీ నటులు నందమూరి తారక రామారావు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర...
జమ్ముకశ్మీర్లోని కిష్ట్వార్లో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11.15 గంటలకు కిష్ట్వార్లో భూమి కంపించింది. దీని తీవ్రత 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 10...
తెలంగాణలోని పట్టణాల అభివృద్ధి కోసం రానున్న బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ తో సహా రాష్ట్రంలోని...
పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనగల్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సెనగల్లోని కఫ్రిన్ ప్రాంతం నివీ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 40 మంది మరణించగా, మరో 78...
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం, గాజుల రామారం టౌన్ షిప్ ల పరిధిలో పూర్తిగా నిర్మాణం కాని రాజీవ్ స్వగృహ టవర్లు ఎక్కడ ఎలా ఉన్నవి అలా విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని...
వందేభారత్ అధికారిక ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ప్రధాని మోదీ ఈ నెల 19న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వేదికగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందేభారత్...