Tuesday, April 22, 2025
HomeTrending News

నెలాఖరుకు పార్లమెంట్‌ నూతన భవనం సిద్ధం

పార్లమెంట్‌ నూతన భవనం ఈ జనవరి చివరి నాటికి సిద్ధమవుతుందని అధికారవర్గాలు తెలిపాయి. బడ్జెట్‌ సమావేశాలను కొత్త భవనంలోనే జరిపేదీ లేనిదీ త్వరలోనే కేంద్రం నిర్ణయించే అవవకాశాలున్నాయని తెలిపాయి. రెండేళ్ల క్రితం కేంద్ర...

తెలంగాణ సీఎస్ బరిలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు

తెలంగాణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పోస్టు బరిలో ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, శాంతికుమారి, వసుధ మిశ్రా.. ఈ ముగ్గురిలో ఒకరు...

తెలంగాణలో పోలీస్‌ స్టేషన్ల పునర్‌వ్యవస్థీకరణ

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్‌ స్టేషన్ల పునర్‌వ్యవస్థీకరణ జరగనుంది. కొత్తగా ఠాణాల మంజూరుతోపాటు కొన్నింటి పరిధిని మార్చనున్నారు. ప్రజలకు అన్ని విధాలా మరింత చేరువయ్యేందుకు అనువుగా స్టేషన్లను తీర్చిదిద్దనున్నారు. దీనికి సంబంధించి డీజీపీ అంజనీకుమార్‌ ఆధ్వర్యంలో...

ఆస్కార్ నామినేషన్స్ లో 10 భారతీయ చిత్రాలు.

ఆస్కార్ అకాడమీ అవార్డుల వేడుక కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మార్చిలో జరగనున్న ఈ వేడుక లో గతం కన్నా ఎక్కువ స్థాయిలో భారతీయ సినిమాలు నామినేషన్స్ ని దక్కించుకోవడం...

‘నాటు నాటు’ కు గోల్డెన్ గ్లోబ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, దర్శకధీరుడు రాజమౌళిల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా కలెక్ట్...

Virat Kohli: రాణించిన కోహ్లీ, రోహిత్- తొలి వన్డేలో ఇండియా విజయం

కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ బ్యాటింగ్ లో రాణించడంతో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఇండియా 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.  ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో...

ప్రజల భద్రత కోసమే జీవో 1:  లా అండ్ ఆర్డర్ డీజీ రవిశంకర్

కందుకూరు, గుంటూరుల్లో ఇటీవల జరిగిన ఘటనలను పరిగణనలోకి తీసుకుని 1861 చట్టానికి లోబడే జీవో నెం.1 తీసుకువచ్చామని ఆంధ్ర ప్రదేశ్ రవిశంకర్ స్పష్టం చేశారు. దీని ప్రకారం సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం...

అంగన్ వాడీల్లో అత్యుత్తమ బోధన: సిఎం జగన్

స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు, పదోన్నతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. 63 సీడీపీఓ పోస్టుల...

సాగునీటి రాకతో రైతుల్లో ఆత్మవిశ్వాసం : మంత్రి నిరంజన్‌ రెడ్డి

తెలంగాణలో సాగునీటి వనరుల పెరుగుదలతో రైతుల్లో వ్యవసాయం పట్ల ఆత్మవిశ్వాసం పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. వనపర్తి సమీపంలోని ఈదుల చెరువు నుంచి రూ.92 లక్షలతో మెట్పల్లి,...

బెంగాల్ పాఠశాలలో ఘోరం..మ‌ధ్యాహ్న భోజ‌నంలో పాము

పశ్చిమ బెంగాల్‌ బీర్‌బ‌మ్ జిల్లాలో దారుణం జ‌రిగింది. మయూరేశ్వ‌ర్ బ్లాక్‌లోని  ప్రాథమిక పాఠశాలలో మ‌ధ్యాహ్న భోజ‌నం తిన్న విద్యార్థులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. మిడ్ డే మీల్‌లో పాము వ‌చ్చిన్న‌ట్లు గుర్తించారు. ఆ...

Most Read