Tuesday, April 22, 2025
HomeTrending News

తోటల పెంపకంపై రైతులకు శిక్షణ

 Horticulture : రైతులకు పండుగలా మారిన రాష్ట్ర వ్యవసాయరంగం *తెలంగాణ రాష్ట్ర జీ డీ పీ లో 20శాతం ఉన్న వ్యవసాయరంగాన్ని మరింత ఆధునికరించుటకు తోటలను ప్రోత్సాహిస్తున్న ప్రభుత్వం *కూరగాయలు, పూలు, పండ్ల తోటల పెంపకంపైన...

అమెరికా అబార్షన్ తీర్పుపై నిరసనలు

అమెరికాలో అబార్షన్‌ హక్కుల రద్దు నిర్ణయంపై సుప్రీం కోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై 50 రాష్ట్రాల్లోనూ నిరసనలు కొనసాగుతున్న వేళ..అమెరికా మాజీ ప్రథమ పౌరురాలు మిషెల్లీ ఒబామా, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్...

మునిసిపల్ కమిషనర్ ఆత్మహత్య

పుట్టపర్తి మునిసిపల్ కమిషనర్ ముణికుమార్ ఆత్మహత్య. ఈరోజు తెల్లవారు జామున కడప రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడప రాయచోటి రైల్వే గేట్ సమీపంలో రైలు కింద పడి...

మహారాష్ట్రలో బిజెపి పద్మవ్యూహం

మహారాష్ట్రలో పరిణామాలు శివసేనకు ప్రాణసంకటంగా మారాయి. అసమ్మతి ఎమ్మెల్యేల వైపు బలం పెరుగుతూ ఉండటం.. లోపాయికారిగా బిజెపి సహకరించటం మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి చివరి ఘడియలు తీసుకొచ్చాయి. బిజెపి జాతీయ నాయకత్వం...

అంబేద్కర్ వల్లే నేను ఈ స్థాయిలో – జస్టిస్‌ ఎన్వీ రమణ

ఆధునిక భారత నిర్మాత అంబేడ్కరే అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కొనియాడారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన తాను ఈ స్థాయికి చేరడానికి ఆయన రాసిన రాజ్యాంగమే...

ఖరీఫ్ కు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల

వానాకాలం సాగుకు నిజాంసాగర్ ఆయకట్టుకు రేపు(శనివారం) సాయంత్రం 4 గంటలకు నీరు విడుదల చేస్తామని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. మొత్తం 6 విడతలుగా నీరు విడుదల చేస్తామన్నారు. ఈరోజు బాన్సువాడ...

కాళేశ్వరం నీళ్లు కెసిఆర్ జిల్లాకేనా -జీవన్ రెడ్డి

Jeevan Reddy Fires : కాలేశ్వరం ప్రాజెక్టు నీరు కేవలం సీఎం కేసీఆర్ సొంత మెదక్ జిల్లాకు ఉపయోగపడుతోందని..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎకరం భూమి సాగుకు ప్రయోజనం కలగడం లేదని పట్టభద్రుల ఎమ్మెల్సీ...

ప్లాంట్ ప్రారంభానికి రండి: సిఎంకు ఏటీసీ ఆహ్వానం

ATC Tyre: ఏటీసీ టైర్స్‌ డైరెక్టర్‌ తోషియో ఫుజివారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ఆగస్ట్ లో తమ కంపెనీ ప్రారంభోత్సవానికి రావాలని సిఎంను ఆహ్వానించారు. విశాఖపట్నం అచ్యుతాపురం...

డబుల్ ఇంజన్లతో వైషమ్యాల చిచ్చు: మంత్రులు

డబుల్ ఇంజన్లతో కేంద్రం ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తోందని, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం నవజాత శిశువు లాంటిదని అటువంటి పసిగుడ్డును గొంతు నులిమెందుకు మోడీ సర్కార్ కుట్రలు పన్నుతోందని, ద‌మ్ముంటే, తెలంగాణ...

అమ్మఒడికి కేబినేట్ ఆమోదం

Cabinet Brief: జగనన్న అమ్మ ఒడి పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది 43 96,402 మంది తల్లులకు 6,594.6 కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నారు.  కొత్తగా 5,48,329మంది...

Most Read