Lic Building Chennai : మద్రాసులో నా చిన్నప్పుడే కాదు ఇప్పటికీ గుర్తుకొచ్చే కట్టడాలలో మౌంట్ రోడ్డులోని ఎల్.ఐ.సి. LIC ఒకటి. ఈనాటి యువతరాన్ని ఎల్ఐసి కట్టడం పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. ఎందుకంటే ఇంతకన్నా...
ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే ఈడీ కేసులతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లను ఇబ్బంది పెడుతున్నారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రాంతీయ పార్టీలను బెదిరించడానికే కాంగ్రెస్ అగ్రనాయకులను ఇబ్బంది పెడుతున్నారన్నారు....
Don't Worry: పదో తరగతి పరీక్షల ఫలితాల్లో తక్కువ ఉత్తీర్ణతాశాతం రావడంపై విచారించాల్సిన అవసరం లేదని, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు....
Congress Chalo Rajbhavan : రాహుల్ ఈడీ విచారణ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. మహిళా కాంగ్రెస్...
రక్షణ శాఖలో సైనిక నియామకాల కోసం కేంద్రప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్’ రిక్రూట్మెంట్కు వ్యతిరేకంగా బీహార్ యువత కదం తొక్కింది. రాష్ట్రంలో వరుసగా రెండో రోజూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నవాడ, జహానాబాద్, ముంగర్,...
రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయి తప్ప అభివృద్ధి గడప దాటలేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు ఇక్కడ(కోడంగల్) అభివృద్ధి చేయలేక పోయారని ప్రశ్నించారు. ఈ రోజు వికారాబాద్, నారాయణ్...
Great Day: ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి చదువుతున్న దాదాపు 32 లక్షల మంది విద్యార్ధులకు బైజూస్ లెర్నింగ్ యాప్ ద్వారా నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది....
టిబెట్, జింజియాంగ్ ప్రావిన్స్ లలో చైనా పాలకుల కుట్రలు మరింతగా పెరుగుతున్నాయి. అభివృద్ధి పేరుతో రెండు రాష్ట్రాల్లో స్థానికుల సంస్కృతిని దెబ్బతీసే కుట్రలు పెరిగాయి. టిబెట్ రాజదాని లాసాలో ఇప్పటికే అనేక చైనా...
ప్రధాని నరేంద్ర మోదీ, పారిశ్రామికవేత్త అదానీని విమర్శిస్తూ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష నేతలను కేంద్రం టార్గెట్ చేయడం సాధారణమే...