Sunday, September 13, 2026
HomeTrending News

వాస్తవాలు చెప్పండి: యనమల డిమాండ్

Tell the Fact: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై వాస్తవాలను దాచిపెడుతున్నారని మాజీ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్య పడుతున్నారని, వాస్తవంగా జరుగుతున్నదేమిటనే  విషయాన్ని మరుగున...

నేడే ఉచిత పంటల బీమా నిధులు విడుదల

Crop Insurance: వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద వరుసగా మూడో ఏడాది ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది.  2021 ఖరీఫ్‌ పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతన్నలకు చెప్పిన...

బిజెపి పాలనపైనే ప్రధాన చర్చ: ఉండవల్లి

KCR-Undavalli: తెలంగాణా సిఎం కేసిఆర్ తో జరిగిన సమావేశంలో కేంద్రంలో బిజెపి ప్రభుత్వ పాలనపైనే ప్రధానంగా చర్చ జరిగిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. నిన్న ప్రగతి భవన్ లో...

క్యాన్సర్‌ వ్యాధిపై  ప్రత్యేక దృష్టి: సిఎం ఆదేశం

Cancer treatment: భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్యాన్సర్ పరీక్షలు, నిర్ధారణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధికారులను...

మంగోలియాలో బుద్దపూర్ణిమ వేడుకలు

బుద్ధ పూర్ణిమ సందర్భంగా మంగోలియాకు నాలుగు పవిత్ర అవశేషాలను తీసుకెళ్ళిన భారత బృందం ఉలాన్ బటార్ చేరుకుంది. భారత బృందానికి ఉలాన్ బటార్ లో ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రి కిరెన్...

మోడీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయ్ – రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందనే భయంతోనే సోనియాగాంధి, రాహుల్ గాంధీ లకు ప్రధాని నరేంద్ర మోడీ నోటీసులు పంపారని టిపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆరోపించారు. పెరిగిన పెట్రిల్, డీజిల్, గ్యాస్ ధరలతో ప్రజలు...

చర్చకు సిద్ధమా? జోగి సవాల్

Opne for Debate: సిఎం వైఎస్ జగన్ చేపట్టిన ఇళ్ళ నిర్మాణం పథకాన్ని కేంద్ర మంత్రి  ప్రశంసిస్తే,  దాన్ని  సహించలేక నేడు ఓ దినపత్రికలో ఈ పథపై ఓ అసత్య కథనాన్ని ప్రచురించారని  ...

కరోనా డేంజర్‌ బేల్స్‌

కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతమయ్యేలా కనిపించడం లేదు. కరోనాను జనం తేలిగ్గా తీసుకుంటుండంతో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. జూలైలో కేసులు పీక్స్‌కు చేరనున్నట్లు, మరో ఆరు నెలలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు....

గిరిజనులతో కేంద్ర మంత్రి ముఖాముఖి

Interaction: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మోదాపల్లి ప్రాంతంలో గిరిజన ప్రజలతో  ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న...

మరో మూడు రోజుల్లో తెలంగాణలో వానలు

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ మరియు వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ విశ్లేషణ Meteorological Analysis : (ఈ రోజు ఉదయం 08:30 ఆధారంగా) నైరుతి ఋతుపవనముల...

Most Read