Friday, April 25, 2025
HomeTrending News

పటేల్, పొట్టి శ్రీరాములుకు సిఎం నివాళి

భారతరత్న సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా  ఇరువురి చిత్రపటాలకు  క్యాంప్‌ కార్యాలయంలో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆర్టీఐ కమిషనర్‌ రేపాల శ్రీనివాసరావు,...

అటవీ అధికారి కేసులో సుప్రీం నోటీసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ( ఎఫ్.ఆర్.ఓ) చళ్ళమళ్ళ శ్రీనివాసరావు హత్య కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హత్య కేసులో తీసుకున్న...

తవాంగ్‌పై పట్టు కోసం చైనా బరితెగింపు

భారత సరిహద్దుల్లో చైనా తరచూ కవ్వింపులకు దిగుతున్నది. అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత భూభాగంలోకి చొరబడేందుకు చైనా బలగాలు యత్నించడం ఉద్రిక్తతలను పెంచింది. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా, విస్తరణ కాంక్షతో అన్ని సరిహద్దు...

భారత అమెరికన్ ఆత్మహత్య

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో విషాదం చోటుచేసుకున్నది. భారత సంతతికి చెందిన యువకుడు శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రసిద్ధ గోల్డెన్‌ గేట్‌ బ్రిడ్జి పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వంతెనపై అతని సైకిల్, ఫోన్, బ్యాగ్ లభ్యమయ్యాయని అమెరికా...

ఇది మీడియా టెర్రరిజం కాదా: సజ్జల

రాష్ట్రంలో పెట్టుబడులు వరదలా రావడాన్ని ఎల్లో మీడియా జీర్ణించుకోలేకపోతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల విమర్శించారు. ఒకవైపు పెట్టుబడులు రావని వారే అంటారని, వస్తుంటే అవి అస్మదీయులకే ఇస్తున్నారని అభాండాలు వేస్తున్నారని ఆరోపించారు. పంప్డ్...

బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం

భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) కార్యాలయాన్ని దేశ రాజధాని ఢిల్లీలో ఆ పార్టీ అధినేత, తెలంగాణ సిఎం కేసిఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ...

మళ్ళీ విజయం మాదే: రోజా ధీమా

జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వ్యతిరేకించిన వారు... ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని హామీ ఇస్తున్నారని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. గతంలో వాలంటీర్ల...

వారు పోలీసులా? దొంగలా?: రేవంత్

గాంధీ భవన్ లోని  తమ వార్ రూమ్ లో పోలీసులు దాడి చేసి 50 కంప్యూటర్లు, విలువైన డాటా దొంగిలించారని పిసిసి అధ్యక్షుడు, ఎంపి ఏ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ...

పోలీసులపై కేసు పెడతాం: షర్మిల

సంక్రాంతి తరువాత తన పాదయాత్రను కొనసాగిస్తానని వైఎస్సార్ తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు.  మన అదృష్టం కొద్దీ న్యాయవవస్థ అండగా ఉంటోందని, పాదయాత్రపై హైకోర్టు నిన్న ఇచ్చిన ఆదేశాలను ఈ...

ముంచుకొస్తున్న మరో తుఫాను

మాండూస్ తుఫాను ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలు కురుస్తున్న వర్షాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, మరో తుఫాను ముంచుకొస్తున్న పరిస్థితి ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ముంచుకొస్తున్న మరో తుఫాను.. ఈసారి...

Most Read