Tuesday, February 25, 2025
HomeTrending News

ముగిసిన నామినేషన్ల ఘట్టం

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు 763, 175 అసెంబ్లీ స్థానాలకు 4,210...

కన్నౌజ్ నుంచి అఖిలేష్..రాహుల్, ప్రియాంకల పోటీపై పుకార్లు

ఉత్తరప్రదేశ్ బిజెపిని ఎదుర్కునేందుకు కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీలు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల మొదటి దశలో బిజెపి వ్యతిరేక పవనాలు కనిపించాయని వార్తలు రావటంతో ఈ రెండు...

చేవెళ్ళలో హోరాహోరీ పోరు

చేవెళ్ళ లోక్ సభ నియోజకవర్గంపై హైదరాబాద్ ప్రభావం అధికంగా ఉంటుంది. రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, చేవెళ్ళ నాలుగు నియోజకవర్గాలు రాజధాని చుట్టూ ఉండగా మరో మూడు గ్రామీణ ప్రాంతాలతో ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి...

ప్రత్యర్థులతో చేతులు కలిపారు: జగన్ ఆవేదన

వైఎస్ అవినాష్ రెడ్డి ఏ తప్పూ చేయలేదని తాను బలంగా నమ్మాను కాబట్టే అతనికి మరోసారి ఎంపి సీటు ఇచ్చానని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు....

మోసపు వాగ్ధానాలు ఇవ్వను: సిఎం జగన్

సామాన్య ప్రజలు చేసే గుండె చప్పుడు సిద్ధం అని, 58 నెలలుగా విప్లవాత్మక కార్యక్రమాలు చేపడుతూ సాగిన పాలన ఈ సిద్ధం అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంచేశారు....

కరీంనగర్ కాంగ్రెస్ లో అయోమయం

క‌రీంన‌గ‌ర్ కాంగ్రెస్ లో పరిణామాలు రసవత్తరంగా మారుతున్నాయి. రేపటితో నామినేషన్ దాఖలుకు ఆఖరు. పార్టీ అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు. దీంతో ఎవరికి వారు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వెలిచాల...

జగన్ పాలనలో పంచదార కూడా చేదు: బాబు

వైఎస్ జగన్ పాలనలో పంచదార కూడా చేదుగా తయారైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రజల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని, ఆదాయం మాత్రం పెరగలేదని విమర్శించారు. ఈ అసమర్ధ ప్రభుతం వల్లే...

గురువారం ఆఖరు.. తేలని కాంగ్రెస్ అభ్యర్థులు

కాంగ్రెస్ పార్టీని పాత కాలం జాడ్యం వీడటం లేదు. చివరి నిమిషం వరకు తేల్చకపోవటం కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా వస్తోంది. లోక్ సభ ఎన్నికల నామినేషన్ గడువు (రేపటితో -25వ తేది) దగ్గరికి...

మరో ఇద్దరు ఐపీఎస్ లపై ఎన్నికల సంఘం చర్యలు

అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులతో మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. నిఘా విభాగం చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా...

ఈ ఎన్నికలు ఎంతో కీలకం: పవన్

రాష్ట్రంలో కూటమి ఘనవిజయం సాధించబోతోందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం మూడు పార్టీలూ త్యాగాలు చేశాయని, తాము కూడా ఐదేళ్లుగా క్షేత్ర స్థాయిలో...

Most Read