Wednesday, March 5, 2025
HomeTrending News

శ్రీ మహిషాసుర మర్ధినిగా అమ్మవారి దర్శనం

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై  కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు నేడు 14 అక్టోబర్ 2021 శుద్ధ నవమి, గురువారం ఎనిమిదవ రోజున శ్రీ మహిషాసురమర్దని అవతారంలో దర్శనమిస్తున్నారు. ఈ రోజును...

అంధకారంలో రాష్ట్రం : యనమల ఆవేదన

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ధీమా వ్యక్తం చేశారు. నవరత్నాల పేరుతో సిఎం జగన్ ప్రజలను...

పూణే, ముంబయ్‌ల మధ్య ఎలక్ట్రిక్ బస్సు

దేశంలో అగ్రగామి ఎలక్ట్రిక్ బస్ ఆపరేటర్, ఎంఈఐఎల్ గ్రూపు కంపెనీ, ఈవీ ట్రాన్స్ దేశంలో తొలిసారి ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సు సేవలను పూణే, ముంబయ్‌ల మధ్య బుధవారం లాంఛనంగా ప్రారంభించింది. కాలుష్య...

సద్దుల బతుకమ్మ సంబురాలు

తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. పట్టణాల నుంచి పల్లెల వరకు పిల్లల నుంచి పెద్దల వరకు మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. పూల పండుగ బతుకమ్మ చివరి రోజు...

NEET రద్దుకు DMK డిమాండ్

NEET రద్దుకు తెలంగాణ మద్దతు కోరిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ . నీట్' పరీక్ష రద్దు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖ రాశారు. DMK ఎంపీ...

బతుకమ్మకు ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం

ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండుగ విశిష్టత గురించి తెలియజేసేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తన మెట్టినిల్లు నిజామాబాద్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ...

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు అస్వస్థత

మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. రెండ్రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. మెరుగైన వైద్యం కోసం...

త్వరలో పీఆర్సీ: ఉద్యోగులకు సజ్జల హామీ

నవంబర్ నెలాఖరులోపు ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి హామీ ఇచ్చారు. తమది ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగుల భద్రతకు, సంక్షేమానికి సిఎం జగన్ ఎంతో...

నవంబర్ 15న గులాబీ విజయ గర్జన

టీ ఆర్ ఎస్ అధ్యక్ష ఎన్నిక కు షెడ్యూల్ విడుదల చేస్తున్నామని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్ ప్రకటించారు. ఈ నెల 17వ తేదిన నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని, 22వ తేది దాకా...

మణిపూర్ లో కుకి తీవ్రవాదుల ఘాతుకం

మణిపూర్ రాష్ట్రంలో తీవ్రవాదులు అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నారు. కంగ్పోక్పి జిల్లా బి గంనోం గ్రామంలో ఈ రోజు ఉదయం కుకి మిలిటెంట్ల కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. చనిపోయిన వారిలో ఎనిమిదేళ్ళ కుర్రాడు ఉన్నాడు....

Most Read