Sunday, March 2, 2025
HomeTrending News

ఏపీ హైకోర్టుకు నూతన చీఫ్ జస్టిస్!

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రశాంత్ కుమార్ మిశ్రా పేరును సుప్రీం కోర్టు కోలీజియం సిఫార్సు చేసింది. ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ హైకోర్టుకు యాక్టింగ్ ప్రధాన న్యాయమూర్తి గా...

లక్నోలో జీఎస్టీ మండలి సమావేశం

జీఎస్టీ మండలి 45వ సమావేశం ప్రారంభమయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరుగుతున్న ఈ సమావేశానికి దేశంలోని వివిధ రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. కరోనా పరిస్థితుల...

అజ్ఞాతం వీడిన మావో నేత శారదక్క

మావోయిస్టు నేత శారదక్క హైదరాబాద్‌ లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బజ్జర సమ్మక్క అలియాస్ శారదక్క శుక్రవారం ఉదయం డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. శారదక్క స్వస్థలం...

తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు

రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన న్యాయస్థానాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ సిజే అరూప్ కుమార్ గోస్వామి ఛత్తీస్ గఢ్ కు బదిలీ కాగా ఛత్తీస్ గఢ్ ప్రధాన న్యాయమూర్తి...

రేపటి నుంచి చార్ ధాం యాత్ర

చార్ ధాం యాత్రకు రేపటి నుంచి అనుమతిస్తున్నట్టు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. చార్ ధాం యాత్రకు హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఉత్తరఖండ్ ప్రభుత్వం యాత్రికుల...

తెలంగాణలో జూట్ మిల్లులు

ఇప్పటిదాకా రాష్ట్రంలో జూట్ మిల్లు పరిశ్రమ లేదు.. ఇక్కడ మూడు పరిశ్రమలు ఉత్పత్తి చేసే జ్యూట్ ఉత్పత్తులను తెలంగాణ అవసరాల కోసం కొనుగోలు చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు...

సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినమే

టీ.ఆర్.ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో హైదరాబాద్ సంస్థాన విలీన  దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా టీ ఆర్ ఎస్ పి పి నేత డాక్టర్ కె .కేశవ రావు జాతీయ...

బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే : సుబ్బారెడ్డి

కరోనా మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది కూడా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే నిర్వహిస్తామని టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. కోవిడ్ ఉధృతి పూర్తిగా తగ్గుముఖం పట్టలేదని, బ్రహ్మోత్సవాలకు...

ఇదేనా మీ సీనియార్టీ: బుగ్గన ధ్వజం

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, వృద్ధిరేట్లపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆర్థిక, ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆక్షేపించారు.  ప్రతిపక్షంలో ఉండి ఏ మాత్రం బాధ్యత...

ఎల్లుండే జడ్పీ, ఎంపిపి కౌంటింగ్

జిల్లా, మండల పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ఎల్లుండి (ఆదివారం సెప్టెంబర్ 19)న జరగనుంది. ఎన్నికల ప్రక్రియను రద్దు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ నిన్న...

Most Read