Sunday, March 2, 2025
HomeTrending News

చైత్ర నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం

సైదాబాద్ కాలనీలో చిన్నారి చైత్రపై లైంగికదాడి చేసి, హత్య చేయడం దారుణమని, అత్యంత దురదృష్టమనీ గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ ఘటన జరిగిన...

అర్హులందరికీ ఆసరా: సిఎం జగన్

వైయస్సార్‌ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ రుణాలతో మహిళా సాధికారతకు, వారి ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం బాటలు వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మహిళల్లో స్థిరమైన ఆర్థిక అభివృద్ధికోసం...

ఓటు బ్యాంకు రాజకీయాలు: జీవీఎల్

రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలపైనే దృష్టి పెట్టి అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తోందని బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు విమర్శించారు. అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం ఓటు బ్యాంకు...

కెసిఆర్ కు బండి బహిరంగ లేఖ

ఉద్యోగ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భ్రుతిపై ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలపై శ్వేత పత్రం ప్రకటించాలని బండి సంజయ్...

ఖతర్ తో తాలిబాన్ల సంప్రదింపులు

కాబుల్ వశం చేసుకొని పరిపాలనకు సిద్దమైన తాలిబన్లకు తిప్పలు తప్పటం లేదు. కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించలేమని ఖతార్ తెగేసి చెప్పింది. తాలిబాన్ తో సహా అన్ని పార్టీలు సమ్మతిస్తేనే నిర్వహణ చేపడతామని...

నేటి నుంచి సంసద్ టీవీ

1921 సెప్టెంబర్ 15న సిమ్లాలో నిర్వహించిన మొదటి "ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్" జరిగి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ రోజు 81వ "ఆల్ ఇండియా అసెంబ్లీ  స్పీకర్లు మరియు...

మెట్రోకు అండగా ఉంటాం – కెసిఆర్

కరోనా నేపథ్యంలో ప్రయాణాలు తగ్గడం వల్ల హైదరాబాద్ మెట్రో ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో మెట్రోను ఆదుకునేందుకు ఉన్న అవకాశాలను అన్వేషిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఆర్థికంగా నష్టపోతున్న తమను రాష్ట్ర...

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో మహిళా ఎంపీలు

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన పార్లమెంటరీ మహిళ సాధికారత స్టాండింగ్ కమిటీ సభ్యులు. డా.హీనా గవిట్ నేతృత్వంలోని పార్లమెంటరీ మహిళ సాధికారత స్టాండింగ్ కమిటీ లోక్ సభ,రాజ్యసభ కమిటీ...

బండికి కేటీఆర్ సవాల్

గద్వాల నుంచి బండి సంజయ్ కు సవాల్ విసురుతున్నాని…చేతనైతే సవాల్ ను స్వీకరించు అని మంత్రి కేటిఆర్ అన్నారు. నేను చెప్పేది తప్పైతే... రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తా... నీది తప్పైతే...

ప్రజా సమస్యలపై యుద్ధమే – బండి సంజయ్

వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లేనంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యాలతో భయపడిని రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలవల్ల 5 గురు రైతులు...

Most Read