Thursday, February 27, 2025
HomeTrending News

యుద్ధం ముంగిట్లో ఐరోపా ఖండం

ఐరోపా ఖండంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. రష్యాను దారిలోకి తెచ్చేందుకు పాశ్చాత్య దేశాలు వేస్తున్న ఎత్తుగడలతో ఇప్పటికే అనేక దేశాలు ఆర్థికంగా చితికి పోయాయి. అభివృద్ధి చెందిన దేశాలు తమ స్వార్థం కోసం...

పేదల కోసమే నా యుద్ధం : వైఎస్ జగన్

తాము అధికారంలో లేకపోతే పిల్లల చదువులు ఉండవని, గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం ఉండదు, 100 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ కథ దేవుడెరుగు... చివరకు విద్యారంగం కూడా గాలికిపోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి...

లోక్ సభ ఎన్నికలు… అధికార విపక్షాల యాత్రలు

తెలంగాణలో అధికార, విపక్ష పార్టీల పోటా పోటీ కార్యక్రమాలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో లబ్ది కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విమర్శలు.. ప్రతి  విమర్శలతో  రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. గత...

బాబుకు ఊడిగం చెయ్‌… మాకేంటి: పేర్ని ఫైర్

టీడీపీ, జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు వాళ్ల పంపకాలకి సంజాయిషీ చెప్పుకునేందుకు జెండా పేరుతో నిన్నటి సభ పెట్టారని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. జెండా సభ అనే...

వైసీపీలో చేరిన ఎండి ఇంతియాజ్

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఏ.ఎండి. ఇంతియాజ్‌ స్వచ్చంద పదవీ విరమణ చేసిన అనంతరం నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.  సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ ఇంతియాజ్ కు...

పొత్తుల పేరుతో టిడిపి ఎత్తులు.. కాపుల అసంతృప్తి

తెలుగుదేశం - జనసేన పొత్తు కూటమిలో అలజడి సృష్టిస్తోంది. సీట్ల పంపకాల్లో జనసేనకు న్యాయమైన వాటా దక్కలేదని ఆ పార్టీ నేతలు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. చంద్రబాబు జైలులో ఉన్నపుడు నైతిక మద్దతు ఇచ్చి...

ఒంగోలు నుంచి లోక్ సభకు చెవిరెడ్డి పోటీ!

చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా  లోక్ సభకు పోటీ చేయనున్నారు. గుంటూరు లోక్ సభకు గతంలో  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడు వెంకటరమణ ను...

మా బలమేంటో ఎన్నికల తర్వాత తెలుస్తుంది : పవన్

బలిచక్రవర్తి కూడా వామనుడిని చూసి ఇంతేనా అన్నారని, కానీ వామనుడు నెత్తిమీద తొక్కుతుంటే ఆయన బలమేమిటో తెలిసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాడేపల్లిగూడెంలో  జరిగిన తెలుగుదేశం జనసేన బహిరంగసభలో  ప్రసంగించిన...

రుణమాఫీ పేరుతో బాబు మోసం : సిఎం జగన్

రైతన్నకు సాయం చేసే విషయంలో గతానికి, ఈ ఐదేళ్ల కాలానికి తేడా గమనించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. 2014 ఎన్నికల్లో 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలు...

సంక్షేమం కొనసాగాలంటే మనమే రావాలి : జగన్

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీ మళ్ళీ అధికారంలోకి  రావాలని, రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని... ఇదే విషయాన్ని పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలు ప్రజలకు వివరించి చెప్పాలని...

Most Read