ఇంటి కోసం రుణాలు తీసుకున్న పేద, మధ్య తరగతి వర్గాల కోసం రాష్ట్ర క్యాబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వెల్లడించారు. 1983...
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసీ) ఛైర్మన్ గా టిఆర్ఎస్ సీనియర్ నేత, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. ఈ మేరకు...
నేటి హైకోర్టు తీర్పుతో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియకు పట్టిన గ్రహణం వీడిపోయిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సింగల్ బెంచ్ తీర్పును...
ట్యాంక్ బండ్ లోని హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి సుప్రీం కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ ఏడాదికి అనుమతిస్తున్నామని వచ్చేఏడాది నాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. ఇదే చివరి...
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని డివిజన్ బెంచ్ రద్దు చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ లో ఏప్రిల్ 8న...
రాష్ట్రంలో ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో స్థానిక ప్రజా ప్రతినిధులు,స్వచ్చంద సంస్థలు భాగస్వాములై విజయవంతం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి...
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. జ్యువెలరీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గడించిన దేశీయ దిగ్గజం మలబార్ గ్రూప్ తెలంగాణ లో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. బుధవారం...
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ, బషీర్ బాగ్ పి.జి లా కళాశాల ప్రిన్సిపల్ గా మొట్ట మొదటి ఆదివాసీ మహిళ డా. Gummadi Anuradha నియామకం.
సిపిఐ ఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ...
డిసిఎంఎస్, డిసిసిబిల బలోపేతానికి ప్రభుత్వం పారదర్శక విధానాలను అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో పలు జిల్లాల డిసిసిబిల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు....
సైదాబాద్ లో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబ సభ్యుల్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు, దోషికి సరైన శిక్ష పడే వరకు...