Saturday, March 1, 2025
HomeTrending News

జాతి సంపద అమ్మేయడం దారుణం: అవంతి

నష్టాల పేరుతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి జాతి సంపదను అమ్మేయడం దారుణమని రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.  కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని...

217 జీవో రద్దు చేయండి: సోము

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 217ను వెంటనే రద్దు చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

ఆదాయం లేని రాష్ట్రంగా ఏపీ : యనమల

అప్పులు తప్ప ఆదాయం లేని రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ రికార్డు సాధిస్తోందని మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్ళ పాలనలో అప్పులే తప్ప ఆదాయ మార్గాలపై దృష్టి సారించడంలో ప్రభుత్వం...

పంజ్ షిర్ లోనే అహ్మద్ మసూద్

పంజ్ షిర్ ఆక్రమించుకున్నామని తాలిబన్లు ఇప్పటికే ప్రకటించుకున్నారు. అయితే ఆఫ్ఘన్ రెసిస్టన్స్ ఫోర్సు నేత అహ్మద్ మసూద్ ఎక్కడ ఉన్నాడు అనేది ప్రశ్నార్థకంగా మారింది. అహ్మద్ మసూద్ టర్కీ వెళ్లిపోయాడని ఇప్పటివరకు పుకార్లు...

ఏరా.. పోరా.. అనే పదాలు వాడొద్దు

ఇకపై పోలీసులు అమర్యాదగా, ఏరా… పోరా అనే పధాలు ఉపయోగించకూడదు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు వారితో ఇలా మాట్లాడడం తగదు అని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలతో పోలీసులు...

స్విమ్మింగ్‌పూల్‌లో డిఎస్పీ రాసలీలలు

జైపూర్‌ లో ఓ పోలీస్‌ ఉన్నతాధికారి మహిళా కానిస్టేబుల్‌ అర్ధనగ్నంగా స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలాడుతున్నారు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్‌ కావడంతో రిసార్ట్ పై పోలీసులు దాడులు చేశారు. రెడ్‌ హ్యాండెడ్‌గా ఆయనను...

ఓడితే సన్యాసం తీసుకుంటా – ఈటల

తెలంగాణ వ్యాప్తంగా హుజూరాబాద్ పై చర్చ జరుగుతోంది. కేసీఆర్ పతనానికి నాంది పలికే గడ్డ. మీకు హామీ ఇస్తున్నా. అందరూ సంఘీభావం చెబుతుండ్రు. కేసీఆర్ నోట్ల కట్టలకు, మద్యం సీసాలకు, అహంకారానికి, కుట్రలకు...

టీఆర్ఎస్ పవర్ కట్ చేస్తం

టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయిండ్రు. ప్రజలు అవకాశమిస్తే బీజేపీ ఆధ్వర్యంలో పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రజా...

రేపు గుజరాత్ కొత్త సిఎం ఎన్నిక

ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఈ రోజు మధ్యాహ్నం తన రాజీనామా లేఖను గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు అందచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో గుజరాత్ అభివృద్ధి మరింతగా జరగాలనే రాజీనామా చేసినట్టు...

త్వరలోనే మామునూర్ కు విమానాలు

దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆర్ధిక అభివృద్ధి కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతున్నందున వివిధ దేశాల నుంచి హైదరాబాద్ కు విమాన ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో.. హైదరాబాద్ (శంషాబాద్) అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధికి...

Most Read