Wednesday, February 26, 2025
HomeTrending News

కిషన్ రెడ్డి కి పదోన్నతి

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డికి పదోన్నతి లభించింది. సాయంత్రం జరిగే విస్తరణలో అయన క్యాబినెట్ ర్యాంక్ మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. పదోన్నతి పొందుతున్న మంత్రులు, కొత్తగా క్యాబినెట్...

బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి

తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఏ. రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ  రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్  మాణిక్యం ఠాకూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ నేత...

ఆగస్ట్ 16నుంచి పాఠశాలలు: సురేష్

రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.  ఈనెల 12 నుంచి ఇంటర్మీడియెట్ కాలేజీలు తెరుస్తామని, ఆన్ లైన్...

పార్టీ నడపడం సాహసోపేతం : పవన్

వేల కోట్ల రూపాయలతో ముడిపడిన రాజకీయ వ్యవస్థలో ఒక పార్టీని నడపడం సాహసోపేతమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి జనసేన కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మంగళగిరి...

తెలంగాణను నియంత్రించండి : లావు వినతి

కృష్ణాజలాలపై కేఆర్ఎంబి ఆదేశాలను బేఖాతరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న నీటి తరలింపుతో ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు, వైఎస్సార్సీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వానికి...

మన నీటి హక్కులపై రాజీలేని పోరు : సిఎం

కృష్ణా నదీ జలాల వినియోగంలో ఏపి ప్రభుత్వ వైఖరి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు  ఈ  నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తాము అన్ని...

దిలీప్‌ కుమార్‌ ఇక లేరు

బాలీవుడ్ సీనియర్‌ నటుడు దిలీప్‌ కుమార్‌(98) కన్నుమూశారు.  కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబై హిందుజా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. దిలీప్ కుమార్ అసలు పేరు...

నేడు కేంద్ర క్యాబినెట్ విస్తరణ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని ఈ సాయంత్రం విస్తరించనున్నారు. కొత్తగా దాదాపు 20 మంది వరకూ తన జట్టులోకి చేర్చుకోనున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపధ్యంలో ఆ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే...

రైతు భరోసా చైతన్యయాత్రలు

జూలై 8న రైతు దినోత్సవం, జూలై 9 నుంచి 23 వరకూ రైతు భరోసా చైతన్యయాత్రలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. వ్యవసాయ, అనుబంధ విభాగాల సిబ్బంది, కృషి...

జోడెద్దుల్లా పనిచేస్తాం: రేవంత్

పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిశారు. రేపటి ప్రమాణ స్వీకారానికి రావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు తుంగలో కలుస్తున్నాయని...

Most Read