ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తోన్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో తెలంగాణ ప్రభుత్వం ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. వెంటనే రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపాలంటూ కోరింది.
గతంలో ఎన్జీటీ...
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో కేసీఆర్ సర్కార్ కు చీకటి ఒప్పందం ఉందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆరోపించారు. ఆర్థిక లావాదేవీలు, రాజకీయ లబ్ధి కోసమే ఈ ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు. కేవలం...
కృష్ణానదీ జలాల వివాదంపై దాఖలైన పిటిషన్ పై విచారణను తెలంగాణా హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. తెలంగాణా ప్రభుత్వం విడుదల చేసిన జి.ఓ.నంబర్ 34ను సవాల్ చేస్తూ కృష్ణాజిల్లాకు చెందిన రైతులు హైకోర్టులో...
జూలై 9న జరగాల్సిన త్రీమెన్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కోరింది. ఈ మేరకు తెలంగాణా ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ కృష్ణా...
కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబి) మొదట తెలంగాణలోని ప్రాజెక్టులు పరిశీలించిన తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించాలని ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ...
తెలంగాణా పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన ఏ. రేవంత్ రెడ్డి బెంగుళూరు లో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డి.కే. శివకుమార్ ను కలుసుకున్నారు. జూలై 7న జరిగే టీపీసీసీ అధ్యక్షుడిగా పదవీ...
లోక్ జనశక్తి పార్టీలో తలెత్తిన విభేదాలు, బాబాయి ఇచ్చిన షాక్ నుంచి యువనేత చిరాగ్ పాశ్వాన్ ఇంకా కోలుకున్నట్లు లేరు. సొంత మనుషులే మోసం చేశారని నిర్వేదం వ్యక్తం చేశాడు. జూలై 5న...
అమరావతి రాజధానిలో దళితులకు చెందిన అసైన్డ్ భూములను బెదిరించి, భయపెట్టి కారుచౌకగా కొట్టేయడమే కాకుండా, తమ మనుషులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. అప్పటి ముఖ్యమంత్రి,...
రైతులకు ఇస్తున్న బీమా పథకాన్ని చేనేత కార్మికులకూ వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి కేసీయార్ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుంట భూమి...