Tuesday, April 22, 2025
HomeTrending News

విద్వేష ప్రసంగాలు సమాజానికి చేటు – యశ్వంత్ సిన్హా

హైదరాబాద్‌కు వచ్చాక ప్రజా చైతన్యం ప్రత్యక్షంగా చూసినట్లుందని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా తెలిపారు. శనివారం జలవిహార్‌లో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు మద్దతుగా టీఆర్‌ఎస్‌ నిర్వహించిన సమావేశంలో ఆయన...

మోడీ హయంలో దిగజారిన దేశ ప్రతిష్ట – కెసిఆర్

ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులంతా ఆత్మ ప్రబోధాన్ని అనుసరించి ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాలని సిఎం కెసిఆర్ పిలుపు ఇచ్చారు. విపక్షాల తరఫున పోటీ చేస్తున్న రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను గెలిపించాలని...

యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం

రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా విపక్షల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కొద్ది సేపటి క్రితం హైదరాబాద్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు,...

బిజెపి పదాదికారుల సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌ నగరంలోని హెచ్‌ఐసీసీ వేదికగా జరగనున్న భాజపా కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధం చేశారు. ఇవాళ, రేపు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా పార్టీ పదాధికారుల సమావేశాన్ని ఈ...

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజల నిరసనలు

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో మౌలిక వసతులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. పాక్ ప్రభుత్వం pok ప్రజల బాగోగులు పట్టించుకోవటంలేదని నిరసనకు దిగారు. ఖనిజ సంపాదకు నిలయమైన గిల్గిత్ బాల్టిస్తాన్ లో...

కాషాయ వర్ణమైన బాగ్యనగరం

దాదాపు 18 సంవత్సరాల తర్వాత బీజేపీ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదికగా మారింది. ఇందుకోసం హైదరాబాద్ నగరం మొత్తం పార్టీ జెండాలు, బ్యానర్లతో పార్టీ శ్రేణులు అలంకరించాయి. భాగ్య నగరం కాషాయ వర్ణాన్ని...

తొర్రూరు ప్లాట్ల కొనుగోలుకు పోటా పోటీ

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్​ ​ మండలం తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో హైదరాబాద్​ మెట్రో పాలిటన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ(హెచ్ఎండిఏ) రూపొందించిన ‘‘తొర్రూర్​ లే అవుట్’’​ లో ప్లాట్లు హాట్​ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. రెండో...

కన్నుల పండువగా జగన్నాథ రథయాత్ర

పూరీ జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సోదరి సుభద్ర, అన్న భలభద్రుడితో పూరీ పుర విధుల్లో అందరివాడై రథంపై జగన్నాథుడు ఊరేగారు. జై జగన్నాథ నామ స్మరణతో పూరీ పులకించింది. సాక్షాత్తు...

తెలంగాణ ప్రతినిధిగా మందా జగన్నాథం

ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, క్యాబినేట్ మంత్రి హోదా ను కల్పిస్తూ,మాజీ పార్లమెంటు సభ్యులు డా. మందా జగన్నాథంను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం నిర్ణయం మేరకు రాష్ట్ర...

విద్యా కానుక: 5న ఆదోనికి సిఎం జగన్

CM tour: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 5న కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించనున్నారు. జగనన్న విద్యా కానుక  కార్యక్రమంలో అయన పాల్గొంటారు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వ...

Most Read