Wednesday, February 26, 2025
HomeTrending News

హుజురాబాద్ లో పోటీ : కోదండరాం

హుజురాబాద్ ఉపఎన్నికలో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలంగాణా జన సమితి (టిజేఎస్) అధ్యక్షుడు ప్రొ. కోదండరాం వెల్లడించారు. అధికార టిఆర్ఎస్ తమపై దుష్ప్రచారం చేస్తోందని అయన మండిపడ్డారు. కొద్దిరోజులు బిజెపికి దగ్గరవుతున్నారని...

రాంకీలో నాకు షేర్లు లేవు: ఆర్కే

తన రాజకీయ చరిత్రో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి (ఆర్కే) స్పష్టం చేశారు. 2006లో తాను రాంకీ సంస్థలో ఉద్యోగం చేశానని, 2006 నుండి...

15న వారణాసిలో ప్రధాని పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో జూలై 15న పర్యటించనున్నారు. సిగ్రాలో ‘రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్’ను జాతికి అంకితం చేయనున్నారు. ఇండియా- జపాన్ స్నేహ సంబంధాలకు గుర్తుగా 186...

తమిళనాడు గవర్నర్‌గా రవిశంకర్‌ ప్రసాద్‌?

కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ తమిళనాడు గవర్నర్ గా నియమితు లయ్యారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా రాష్ట్రపతి భవన్ ఇంకా ధ్రువీకరించలేదు. మొన్నటి వరకూ కేంద్ర...

వైఎస్ వారసులకు ‘నో ప్లేస్’:హరీష్ రావు

కొత్త పార్టీలకు తెలంగాణలో స్థానం లేదని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.  తెలంగాణా ప్రజల హృదయాల్లో వైఎస్ వారసులకు అసలే స్థానం లేదన్నారు. అసెంబ్లీలో తెలంగాణా గురించి వైఎస్...

14న సిఎం పోలవరం పర్యటన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 14న పోలవరం ప్రాజెక్టును సందర్శించ నున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ప్రాజెక్టు సహాయ,...

కత్తి మహేష్ మృతి

సినీ, రాజకీయ, సామాజిక విశ్లేషకుడు కత్తి మహేష్ మృతి చెందారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొదుతున్న మహేష్ కాసేపటి క్రితం మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జూన్ 26 న మహేష్ ప్రయాణిస్తున్న వాహనం...

మతం వ్యక్తిగతం, దేశం ప్రధానం: సోము

వ్యక్తిగతంగా ఎవరు ఏ మతాన్ని అవలంబించినా, దేశాన్ని గౌరవిచాలన్నదే బిజెపి అభిమతమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మతం అనేది వ్యక్తిగతమైనది, దేశం ప్రధానమైనదని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీకి...

రాజీ ప్రసక్తే లేదు : కేటియార్

కృష్ణాజలాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, చట్టప్రకారం తెలంగాణకు రావాల్సిన వాటా సాధించుకుని తీరతామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటియార్ స్పష్టం చేశారు. నీటి వాటా కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో...

చీటింగ్ ఒన్స్ మోర్ : రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై ప్రభుత్వం ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటి చెప్పిందని, ఇప్పుడు...

Most Read