Wednesday, April 23, 2025
HomeTrending News

జలమయమైన కరాచీ నగరం

భారీ వర్షాలు పాకిస్తాన్ ను అక్కడి ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు ఇప్పటికే అక్కడ 147 మంది ప్రాణాలు కోల్పోగా.. 163 మంది గాయపడినట్లు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫోర్స్ ప్రకటించింది. పోర్ట్...

వర్షాలతో గుజరాత్ లో రైళ్ళు రద్దు..ముంబైకి ఆరంజ్ అలర్ట్

దేశవ్యాప్తంగా కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. జమ్ముకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సహా దక్షిణాది రాష్ట్రాలు భారీ వర్షాలకు విలవిలలాడిపోతున్నాయి. అదే సమయంలో గుజరాత్​పై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వర్షాలకు అనేక ప్రాంతాలను...

రైతుల వాటా కేంద్రం, రాష్ట్రం భరించాలి: సిఎం

Fasal Bima: ఫసల్‌ బీమా యోజన ఎక్కువమందికి వర్తించేలా విధానపరమైన మార్పుకు తీసుకు రావాల్సి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఫసల్‌ బీమా యోజనలో కొన్ని రాష్ట్రాలు...

విస్తారంగా వర్షాలు.. పలుచోట్ల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ప్రాజెక్టుల్లోకి  ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా కేంద్రంలో ఉట్నూర్...

బోనాలకు ఘనంగా ఏర్పాట్లు : మంత్రి తలసాని

బోనాల పండుగకు ముందే దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయం నుంచి నగరానికి చెందిన మంత్రులు మహమూద్ అలీ,...

ద్రౌపది ముర్మును కలవనున్న చంద్రబాబు

Murmu Tour: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం విజయవాడలో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్మును కలవనున్నారు.  ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ము ఈరోజు అమరావతిలో...

భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రమాద స్థాయికి చేరుకున్న గొదావరి ఉదృతి మంగళవారం కొంత మేర తగ్గింది. నిన్న సాయంత్రం మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు ప్రస్తుతం దానిని...

సెప్టెంబర్ 5న బ్రిటన్ కొత్త ప్రధాని ఎన్నిక

బ్రిటన్‌ కొత్త ప్రధానమంత్రి ఎన్నిక సెప్టెంబర్ 5వ తేదిన ఉంటుందని కన్జర్వేటివ్‌ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు పార్టీ నేత గ్రాహం బ్రాడి ప్రకటన విడుదల చేశారు. పలు దఫాలలో జరిగే...

నిలకడగా కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు కొంత తగ్గు ముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13,615 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 20మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజులో కరోనా నుంచి కోలుకున్న...

నేషనల్​ హెరాల్డ్​ కేసులో 21న సోనియా విచారణ

నేషనల్​ హెరాల్డ్​ కేసులో భాగంగా విచారణ కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఎన్ఫోర్స్ మెంట్ దిరేక్టరేట్  తాజాగా మరోమారు సమన్లు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని ఈడి తేల్చిచెప్పింది....

Most Read