Videshee Vidya: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధులకు మరో పథకం ప్రవేశ పెట్టింది. విదేశీ విద్యకోసం జగనన్న విదేశీ విద్యాదీవెనకు రూపకల్పన చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రతిభకే...
గ్రామంలో ఇళ్లు, భూములు ఉన్నాకూడా, ఆటవీ భూమిని ఆక్రమించాలనే దురుద్దేశ్యంతో కోయపోచగూడలో కొందరు రాద్దాంతం చేస్తున్నారని మంచిర్యాల జిల్లా అటవీ అధికారి శివానీ డోగ్రా తెలిపారు. కోయపోచగూడకు ఆనుకుని ఉన్నదంతా కవ్వాల్ టైగర్...
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ళ నిర్మాణ ప్రక్రియలో ప్రతి అంశంపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండొద్దని,...
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాలతో పాటు నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో నదులకు వరద పోటెత్తుతున్నది. ఇప్పటికే గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో...
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధిగా పోటీలో ఉన్న ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో నేడు సమావేశమైన స్ట్రాటజీ కమిటీ ఈ ...
క్రూ లింక్ తరలింపును నిలిపివేసి, కాజీపేట వ్యాగన్ మ్యానిఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ పనులు వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసనగా తెలుపుతున్న తెరాస కార్యకర్తలపై...
Pawan-Prophet: ఓ నాయకుడు వీకెండ్ పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారని, అది కూడా ఫోర్ట్ నైట్ సర్వీస్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ప్రజల...
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో అల్ప్లా ఇండియా పరిశ్రమలో వరల్డ్క్లాస్ మౌల్డ్ యూనిట్ను, డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్ను ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. ఈ...
Swore-in: నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుపొందిన మేకపాటి విక్రమ్ రెడ్డి శాసనసభ్యునిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభా స్పీకర్...