Wednesday, April 23, 2025
HomeTrending News

ఓ డ్రామాలా సాగింది: సొమిరెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ఓ స్టేజ్ డ్రామా లాగా సాగిందని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభివర్ణించారు. పార్టీ సమావేశంలో కార్యకర్తల అభిప్రాయలు తెలుసుకోకుండా, వారితో...

మీ మద్దతుకు సెల్యూట్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండ్రోజుల ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేసిన నాయకులు,కార్యకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో...

సిఎం జగన్ బక్రీద్ శుభాకాంక్షలు

ముస్లిం సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగాల పండుగ బక్రీద్. అని, త్యాగం, సహనం ఈ పండుగ ఇచ్చే సందేశమని సిఎం పేర్కొన్నారు. దైవ...

సిరిసిల్లలో రాహుల్ గాంధి బహిరంగ సభ

హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన pcc కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్ట్ మొదటి వారంలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు ప్రణాలికలు సిద్దం చేశారు. ఇందులో భాగంగా సిరిసిల్లలో...

నా గుండె ధైర్యం మీరే: కార్యకర్తలతో జగన్

My Strength: చంద్రబాబు సైకిల్ తొక్కలేక, తన కొడుకుతో తొక్కించలేక దత్తపుత్రుడిని అరువు తెచ్చుకున్నాడని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన...

ఆదివాసీలకు మద్దతుగా రాహుల్ గాంధీ ట్వీట్

తెలంగాణలో ఆదివాసీలపై, ప్రత్యేకించి భూమి హక్కులను కాపాడుకునేందుకు పోరాడుతున్న మహిళల పట్ల ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఆదివాసీల హక్కులను అణిచివేయడం శోచనీయమన్నారు. ఈ మేరకు ఏఐసీసీ...

రెవెన్యూ సదస్సులు వాయిదా

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను...

శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స పరార్

శ్రీలంకలో ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. పెరుగుతున్న ధరలు, చమురు సంక్షోభం, విద్యుత్ కోతలు ప్రజలను తీవ్ర అస్న్త్రుప్తికి గురి చేస్తున్నాయి. గత కొన్ని వారాలుగా కొలంబో లోని అధ్యక్ష భవనం ముందు నిరసన...

వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్

Permanent President: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. పార్టీ రాజ్యాంగంలో ఈ మేరకు ప్రతిపాదనలు సవరిస్తూ దాని  ప్రకారం అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల...

సామాజిక న్యాయ విద్రోహి జగన్‌ : అచ్చెన్నాయుడు

Social Injustice:  రాష్ట్రంలో సిఎం జగన్ సామాజిక న్యాయానికి తూట్లు పోడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లలో పది శాతం కొత్త విధించారని, బీసీ సబ్-ప్లాన్...

Most Read