Tuesday, March 4, 2025
HomeTrending News

Provocative China: చైనా దుస్సాహసం..భారత భుభాగాలతో మ్యాప్

చైనా మరోసారి రెచ్చగొట్టే చర్యలకు దిగింది. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ ప్రాంతాలను చైనా తన జాతీయ భూభాగాలుగా ప్రకటించింది. దీనికి సంబంధించి అధికారిక మ్యాప్‌ను సోమవారం విడుదల చేశారు. చైనా సహజ వనరుల...

Palamuru: వెలుగులు నింపేందుకే చేవెళ్ల డిక్లరేషన్ – రేవంత్ రెడ్డి

చేవెళ్ల దళిత-గిరిజన డిక్లరేషన్ అమలు చేసి దళితులు, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. దళితులు, గిరిజనుల జీవితాలలో గుణాత్మక మార్పే లక్ష్యంగా దళిత-గిరిజన డిక్లరేషన్ ప్రకటించామన్నారు. సోమవారం...

Elections: ముందస్తు లోకసభ ఎన్నికలు – మమత బెనర్జీ జోస్యం

దూకుడుగా వ్యవహరిస్తున్న బిజెపి నేతల తీరుతో విపక్షాల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. కమలం నేతల కార్యాచరణ అనుమానాలకు తావిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా వచ్చే ఏడాది జనవరిలో లోక్‌సభ...

Malkajgiri: ఆ వార్తలో నిజం లేదు: శంభీపూర్ రాజు

మల్కాజ్ గిరి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్నట్టు వచ్చిన వార్తలను మేడ్చల్ జిల్లా బి ఆర్ ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఖండించారు.  ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన...

YSRCP: దొంగ ఓట్లలో వారిది ఒలింపిక్స్ స్థాయి : విజయసాయి

ఓటర్ ఐడి ని ఆధార కార్డు తో అనుసంధానం చేయాలని తమ పార్టీ తరఫున కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరామని  వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి  వెల్లడించారు. అప్పుడే...

Babu: ప్రతి ఓటూ పరిశీలించాలి: బాబు విజ్ఞప్తి

రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల మంది ఓటర్లకు సంబంధించిన అక్రమాలు జరిగాయని, ఉన్నవాటిని తీసేయడం లేదా కొత్తవారిని అక్రమంగా చేర్పించడం చేశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల...

CM Jagan: ముందు స్వర్గం- తర్వాత నరకం: బాబుపై జగన్

ఎన్టీఆర్ మరణానికి కారణమైన చంద్రబాబు నేడు ఆయన పేరు మీద ఒక కాయిన్ రిలీజ్ చేస్తుంటే ఆ కార్యక్రమంలో కూడా నిస్సిగ్గుగా పాలు పంచుకుంటున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

RK Roja: వారంటీ-షూరిటీ-గ్యారంటీ: రోజా పంచ్

నగరిలో సిఎం జగన్ పాల్గొన్న విద్యా దీవెన కార్యక్రమంలో  రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి ఆర్కే రోజా తన పంచ్ డైలాగులతో చంద్రబాబు, పవన్ లపై విమర్శలు సంధించారు. 'భవిష్యత్తుకు గ్యారంటీ-...

Memorial Coin: ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల

నటరత్న,  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు  శతజయంతి సందర్భంగా  కేంద్ర ప్రభుత్వం ఆయన ఫోటోతో  రూపొందించిన 100 రూపాయల స్మారక నాణేన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల...

Nuh: నూహ్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు

ఇటీవల అల్లర్లు చెలరేగిన హర్యానాలోని నూహ్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు (సోమవారం) అక్కడ శోభాయాత్ర చేపట్టేందుకు విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ), భజరంగ్‌ దళ్ సన్నద్ధమయ్యాయి. అయితే పోలీసులు...

Most Read