పాలస్తీనాలోని గాజా నగరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గాజా స్ట్రిప్లోని ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 21 మంది సజీవ దహనమయ్యారు. వారిలో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నారు. గాజాలో అత్యధిక...
నూతనంగా నిర్మితమౌతున్న డా.బిఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరుల త్యాగ ఫలితమేనని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. దేశానికే ఆదర్శంగా ప్రగతి పథంలో దూసుకుపోతున్న...
నన్ను గెలిపిస్తేనే నేను రాజకీయాల్లో ఉంటానని చంద్రబాబు చెబితే అది ఎవరికి నష్టమని.... 'మీరు తులసి తీర్థం పోస్తే నేను బతుకుతా' అన్నట్లు ఆయన వ్యవహారం ఉందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి...
చంద్రబాబుకు ప్రజలు 2014లోనే లాస్ట్ ఛాన్స్ ఇచ్చారని, మరోసారి ఆయనకు అవకాశం ఇవ్వబోరని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు...
రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కంటి వెలుగు కార్యక్రమం అమలు తీరుపై సీఎం...
ఒకప్పుడు శారీరకంగా కష్టపడాల్సి వచ్చేదని, ఇప్పుడు మైండ్ తో ఆలోచన చేస్తే ప్రపంచాన్నే జయించవచ్చని, తాను ఈ విషయాన్ని ఎప్పుడో అలోచించి 20 ఏళ్ళ క్రితమే ఐటి రంగాన్నిఅభివృద్ధి చేశానని ప్రతిపక్ష నేత...
ఆఫ్ఘనిస్తాన్, భారత్ లో ఆశాంతి సృష్టించేందుకు పాకిస్తాన్ సృష్టించిన జిహాదీ గ్రూపులు ఆ దేశానికే ముప్పుగా పరిణమించాయి. ఆఫ్ఘన్, భారత్ సరిహాద్దుల్లోని ఖైభర్ పఖ్తుంక్వ, వజిరిస్తాన్ ప్రాంతాల్లో నిత్యం ఎదో ఒక రూపంలో...
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సమాజ్వాదీ పార్టీ నిర్ణయంతో 1977 నుంచి రామ్పూర్ అసెంబ్లీ ఎన్నికల్లో విరాజిల్లిన సమాజ్వాదీ పార్టీ నేత అజామ్ ఖాన్ కుటుంబం.. 45 ఏళ్ల రాజకీయ...
రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదయిందని వాతావరణ శాఖ తెలిసింది. దీంతో ఏజెన్సీ వాసులు...
చంద్రబాబు రావాలని ఎవరూ కోరుకోవడం లేదని, అయన వస్తే దుర్భిక్షం, అరిష్టం వస్తుందని అందుకే మళ్ళీ రాకూడదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కోరుకున్నట్లు వచ్చే ఎన్నికలే ఆయనకు చివరి ఎన్నికలు అవుతాయని జోస్యం చెప్పారు....