తమది విద్యను అందించే విధానమని, ప్రతిపక్షాలది విద్వేషం అందించే తీరని ఇందుకు దేశ చరిత్రలోనే తొలిసారిగా ఏక కాలంలో 15 బీసీ డిగ్రీ కాలేజీలను మంజూరు చేయడమే నిదర్శనమని బీసీ సంక్షేమ శాఖ...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్వరలో కొత్త పార్టీ పెట్టుకోబోతున్నారని మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ సారధ్య బాధ్యతలు త్వరలో జూనియర్ ఎన్టీఆర్ తీసుకుంటారని, ఆ తర్వాత...
పనికి మాలిన వాళ్ళు నీచ రాజకీయాల కోసం మతం మంటలు పెడుతుంటే చూస్తూ ఊరుకోమని ముఖ్యమంత్రి కెసిఆర్ హెచ్చరించారు. మోడీ ఎందుకు ఆగం ఆగం అవుతున్నావన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభించిన సిఎం కెసిఆర్...
భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు, హాకీ క్రీడాకారిణి రజని నేడు తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ఇటీవల బర్మింగ్ హామ్ లో...
కెనడా దేశం ఫాలీఫాక్స్ లో 65వ అంతర్జాతీయ పార్లమెంటరీ కామన్వెల్త్ సమావేశాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు పార్లమెంటరీ వ్యవస్థలతో నడుస్తున్న దేశాలు, పలు రాష్ట్రాలు రాజ్యాంగ బద్ధ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు,...
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సీంగ్ ను కొద్దిసేపటి క్రితం అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు ఆయన మీద పీడీ యాక్ట్ నమోదు చేశారు. తరుచు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారనే ఆరోపణలతో మంగళహాట్ పోలీస్...
కుల, మతాలకు అతీతంగా యాదగిరిగుట్ట ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఈ రోజు గద్దర్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో...
అతి త్వరలో మచిలీపట్నం పోర్టు పనులను ప్రారంభిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కోర్టులో ఉన్న అడ్డంకులు ఈరోజే తొలగిపోయాయని, దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కోర్టు జడ్జిమెంట్...
హనుకొండ జిల్లాలో పర్యటిస్తున్న గవర్నర్ తమిళి సై కు మరోసారి అవమానం జరిగింది. కాకతీయ యూనివర్సిటీలో 22వ స్నాతకోత్సవానికి ఛాన్సలర్ హోదాలో తమిళిసై పాల్గొన్నారు. అయితే ఈసారి కూడా గవర్నర్ పర్యటనలో అధికారులు...
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. గవర్నర్ రమేశ్ బైస్కు ఈమేరకు నివేదిక సమర్పించింది. అధికార...