Thursday, March 13, 2025
HomeTrending News

విద్యా సంస్థలకు సెలవులు

Holidays For Educational Institutions In Telangana : సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఈ నెల 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు రాష్ట్రంలోని అన్ని...

విభజన హామీలు నెరవేర్చండి: సిఎం వినతి

CM Jagan met PM: విభజన హామీలను త్వరితగతిన అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. విభజన సమయంలో ప్రత్యేక...

కార్పొరేషన్ గా అమరావతి

Amaravathi Corporation: అమరావతిని నగరపాలక సంస్థ కార్పొరేషన్ గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అమరావతి ప్రాంతంలోని 19 గ్రామాలతో ఈ...

బండి సంజయ్ కు బెయిల్ నిరాకరణ

Bandi Sanjay Remanded For 14 Days : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు కరీంనగర్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బండి సంజయ్ ను కోర్టు నుంచి...

సావిత్రి బాయి ఫూలేకు ఘనంగా నివాళి

Savitri Bai Phule : సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని, రచయిత్రి సావిత్రి బాయి ఫూలే జయంతి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ...

ముంబై ఘట్కోపర్ లో అగ్నిప్రమాదం

Fire Accident At Mumbai Ghatkopar : ముంబైలో ఈ రోజు ఉదయం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో ఉన్న ఓ గోడౌన్‌లో సోమవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు...

కెసిఆర్ నీరో చక్రవర్తి -ఈటెల విమర్శ

రాష్ట్రం లో కేసీఆర్ రాజ్యాంగం అమలు అవుతోందని, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.. ప్రగతి భవన్ కి ఇనుప కంచెలు, ఫార్మ్ హౌస్ కి గోడలు కట్టుకుని ఉంటున్నాడు కేసీఆర్ అని బీజేపీ...

రైతు భరోసా సాయం విడుదల

Raithu Bharosa disbursed: వైయ‌స్ఆర్‌ రైతు భరోసా- పిఎం కిసాన్  యోజన  పథకం కింద ఆర్ధిక సాయాన్ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రైతుల ఖాతాల్లో జ‌మ చేశారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో...

ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసంపై దుమారం

attacks on NTR Statues:  రాష్ట్రంలో రెండుచోట్ల జరిగిన ఎన్టీఆర్ విగ్రహాలపై దాడి ఘటన రాజకీయ దుమారాన్ని రేపుతోంది. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని దుర్గి మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీకి...

పది వేల కోట్లతో అమరావతి అభివృద్ధి: సోము

Amaravathi Capital: తాము అధికారంలోకి వస్తే పది వేల కోట్ల రూపాయలతో అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం ఒక దశ-దిశా లేకుండా...

Most Read