Varun Singh dies: ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ నేడు మృతి చెందారు. ఈ నెల 8 న తమిళనాడులోని కూనూరు...
Bus Accident:
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి వాగులో పడిన ప్రమాదంలో తొమ్మిదిమంది మరణించినట్లు తెలుస్తోంది. వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా...
భారతరత్న సర్ధార్ వల్లభాయి పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులర్పించారు. సిఎం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వారి...
Afghan Funds : ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించి స్తంభింపచేసిన నిధులు విడుదల చేసే ప్రసక్తే లేదని అమెరికా తెగేసి చెప్పింది. ఈ మేరకు శ్వేత సౌధం ప్రతినిధి జెన్ సకి ప్రకటన విడుదల...
MOU with FAO:
సుస్థిర వ్యవసాయ, ఆహార వ్యవస్ధలను అలవర్చుకోవడం, రాష్ట్రంలో రైతుల సామర్ధ్యాన్ని పెంచేందుకు పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ)- ఏపీ ప్రభుత్వం మధ్య టీసీపీ(టెక్నికల్ కోపరేషన్ ప్రాజెక్టు) ఒప్పందం కుదిరింది....
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాడు సీఎం స్టాలిన్తో ఈ రోజు సమావేశమయ్యారు. చెన్నైలోని స్టాలిన్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్ స్టాలిన్ ఇంటికి వెళ్లారు. ఈ...
Earthquake In Indonesia : ఇండోనేషియాలో ఈ రోజు (మంగళవారం) తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేల్పై 7.3 తీవ్రతగా నమోదయినట్టు అమెరికా జియలజికల్ సర్వే తెలిపింది. తీవ్రమైన భూకంపం...
relief to cinema:
సినిమా టికెట్ రెట్లు తగ్గిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 35ను హైకోర్టు కొట్టివేసింది. సినిమా టిక్కెట్ ధరలు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదంటూ థియేటర్ల...
Good News of Pensioners : ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ దారులకు నూతన సంవత్సర కానుక అందించింది. పెన్షన్ ను 2,500 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు జనవరి 1...
Kadapa Dargah:
కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలు ప్రత్యేక ఏర్పాట్లతో నిర్వహిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖమంత్రి అంజాద్ భాషా వెల్లడించారు. ఈ నెల 18న ప్రారంభమయ్యే ఉత్సవాలు 25...