Monday, February 24, 2025
HomeTrending News

ఈనెల 8నుంచి ఉచిత ఇసుక విధానం!

మరో ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ లో పేద, మధ్యతరగతి గృహ నిర్మాణదారులకు ఉపశమనం కలిగించేలా ఉచిత ఇసుక విధానాన్ని వెంటనే అమలు ...

హాత్రాస్ తొక్కిసలాటలో రాజకీయ కోణం.. భోలే బాబా లా పథా

ఉత్తరప్రదేశ్ లోని హాథ్రాస్‌ తొక్కిసలాట, భోలే బాబా వ్యవహారంలో నిజానిజాలు వెలికితీసేందుకు సిబిఐతో విచారణ జరిపించాలని అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది గౌరవ్ ద్వివేది ఈ పిటిషన్ దాఖలు...

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. బిసి నేతల ఆశలు

తెలంగాణ రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని వార్తలు రావటంతో ఆశావాహ బిసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమదైన శైలిలో ఆమాత్య పదవి కోసం లాబియింగ్ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రత్యేక రాష్ట్రం వరకు...

శనివారం తెలుగు రాష్ట్రాల సిఎం ల భేటీ!

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈనెల 6న హైదరాబాద్ లో సమావేశం కానున్నారు. విభజన అంశాలు, ఆస్తుల పంపకం, నిధుల బకాయిలతో పాటు ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన...

లోక్ సభలో చెలరేగిన రాహుల్ గాంధి

లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధి మొదటి ప్రసంగంలోనే అధికార పక్షానికి చురకలు అంటిస్తూ వాడి వేడిగా ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ అధికార పక్షానికి చెమటలు పట్టించారు....

లోనావాలాలో విషాదం.. ఓ కుటుంబం వరదలో గల్లంతు

మహారాష్ట్రలో ఆదివారం ఆహ్లాదంగా సేదదీరేందుకు వెళ్ళిన ఓ కుటుంబంలో భారీ వర్షం విషాదం నింపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదంలో ఐదుగురిని మృత్యువు కబళించింది. ముంబై స‌మీపంలోని లోనావాలా కొండ‌ల‌పై ఉన్న...

కెసిఆర్ కు ఉన్నత న్యాయస్థానంలో షాక్

విద్యుత్ కొనుగోళ్ళ వ్యవహారంలో విపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో షాక్ తగిలింది. కేసీఆర్ రిట్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏజీ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది....

పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకుంటా

గ్రామ సచివాలయాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజులో పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. మొత్తాల్ 65.31 లక్షల మంది లబ్ధి దారులకు పెన్షన్ ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రిగా మొట్టమొదటి కార్యక్రమం...

కరువు కోరల్లో సుడాన్

పశ్చిమ దేశాల పట్టుదలతో మూడో ప్రపంచ దేశాలు కరువు కోరల్లోకి జారుకుంటున్నాయి. రాజ్యాధికారం కోసం జరుగుతున్న తిరుగుబాట్లతో ఆఫ్రికా దేశాల్లో అలజడి రేగుతోంది. ఈ కోవలోనే సూడాన్ అంతర్యుద్ధంలో మునిగిపోయింది. రాజధాని ఖార్టూమ్‌లో విధ్వంసం...

కొండగట్టులో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం తమ ఇలవేల్పు ఆంజనేయ స్వామిని కొండగట్టులో దర్శించుకున్నారు. అంజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వారాహి విజయ యాత్రకు ముందు...

Most Read