Monday, February 24, 2025
HomeTrending News

కొలువు దీరిన 18వ లోక్ సభ

18వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్త పార్లమెంట్‌ భవనంలో ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌ గా భర్తృహరి మహతాబ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం...

44 మంది ఐఏఎస్‌ అధికారులకు స్థాన చలనం

పరిపాలనపై దృష్టి సారించిన ప్రభుత్వం సోమవారం రాష్ట్రంలో ఒకేసారి 44 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సుల్తానియాను నియమించింది. ఆయనకు ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. పంచాయతీరాజ్‌,...

మెగా డీఎస్సీ ఫైలుపై లోకేష్ తొలి సంతకం

రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రిగా నారా లోకేష్  బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం నాలుగో బ్లాక్ లోని ఛాంబర్ లో తనకు కేటాయించిన రూమ్ నంబర్ 208లో...

రష్యాలో ఇస్లామిక్ ఉగ్రవాదుల ఘాతుకం

రష్యాలో ఇస్లామిక్ తీవ్రవాదులు మారణహోమం సృష్టించారు. రష్యాలోని డాగేస్థాన్‌లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. రెండు చర్చిలు, యూదుల ప్రార్థనామందిరాలు, పోలీసు పోస్టుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో 15 మందికిపైగా చనిపోయారు. రిపబ్లిక్ ఆఫ్...

ఐఏఎస్‌ బదిలీలు: జిల్లా కలెక్టర్లకు స్థానచలనం

ఎన్డీయే కూటమి ప్రభుత్వం మరోసారి భారీగా ఐఏఎస్ ల బదిలీలు చేసింది.  మొదటగా హెచ్ ఓ డిల బదిలీలు చేసిన ప్రభుత్వం ఈసారి జిల్లాల  కలెక్టర్లను మార్చింది. గత ప్రభుత్వంలో అధికార పార్టీకి...

నీట్ పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా – NTA డైరెక్టర్ కు ఉద్వాసన

ఎన్డియే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే గడ్డుకాలం మొదలైంది. పార్లమెంటు కొలువు దీరెందుకు మరో రెండు రోజులు ఉందనగా కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. దేశవ్యాప్తంగా రేపు జరగాల్సిన నీట్‌...

బిహార్ లో వరుసగా కూలుతున్న వంతెనలు

బీహార్‌ రాష్ట్రంలో ఆరు నెలల్లోనే మూడు వంతెనలు కుప్పకూలాయి. వరుసగా వంతెనలు కూలిపోతుండటం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సివాన్‌లోని దారుండా బ్లాక్‌ రామ్‌గర్హాలో గండక్‌ కాలువపై నిర్మించిన వంతెన కూలిపోయింది. అదృష్టవశాత్తు...

సభ ద్వారా ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చాలి : అయ్యన్న పాత్రుడు

గత ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం, ప్రజలు నష్టపోయారని... ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు మనకు పదవి ఇవ్వలేదని, కేవలం బాధ్యత ఇచ్చారన్న విషయం గుర్తు పెట్టుకోవాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సభ్యులకు...

విశాఖ వైసీపీ అఫీసుకూ నోటీసులు: దమనకాండ అంటూ జగన్ ట్వీట్

తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఈ ఉదయం సీఆర్దీయే అధికారులు కూల్చివేసిన గంటల వ్యవధిలోనే ఆ పార్టీకి అధికారులు మరో షాక్ ఇచ్చారు. గ్రేటర్ విశాఖ పరిధిలోని మరో రెండు...

మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుడతా: చంద్రబాబు

మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలని, తెలుగు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నానని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భావోద్వేగంతో వెల్లడించారు. ప్రజల ఆశీస్సులతో తాను 9 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచానన్నారు....

Most Read