లోకేష్ ఉత్తర కుమారుడని ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసనీ వైఎస్సార్సీపీ నేత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. మంత్రి పెద్దిరెడ్డికి కుప్పంలో ఏం పని అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై...
మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీనీ ఓడగోట్టడానికి టీఆర్ఎస్ కి మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నామని సీపీఏం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. మునుగోడులో తమకే సపోర్ట్ చేయాలని అన్ని పార్టీలు కోరాయని, పార్టీ క్యాడర్ తో...
ఎడతెరపి లేకుండా పడుతున్న భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది. ధర్మపురి, సేలం, ఈరోడ్, కృష్ణగిరి జిల్లాల్లో కుంభవృష్టి ధాటికి జనజీవనం అస్తవ్యస్తం అయింది. ధర్మపురి -బెంగళూరు హైవేపై భారీగా వరద నీరు చేరటంతో...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి నుంచి మూడు రోజులపాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు, అధికారులతో సమీక్షలు కూడా నిర్వహిస్తారు. ఈరోజు...
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఒక రోజు బీహార్ పర్యటన విజయవంతంగా ముగిసింది. గల్వాన్ లో అమరులైన సైనికుల కుటుంబాలకు, హైదరాబాదు అగ్నిప్రమాదంలో మరణించిన బీహార్ వలస కూలీల కుటుంబాలకు చెక్కులు అందచేశారు. సిఎం...
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తల్లి పౌలా మైనో కన్నుమూశారు. ఆగస్టు 27న ఇటలీలోని తన నివాసంలోనే ఆమె తుదిశ్వాస విడిచారు. మంగళవారం పౌలా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్...
ఇబ్రహీం పట్నం లో 34 మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోగా.. 34 మందికి ఒక గంటలో ఆపరేషన్ చేశారని టిపీసీసీ అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ...
గల్వాన్ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో వీర మరణం పొందిన భారత సైనికులు సునీల్ కుమార్, కుందన్ కుమార్, అమన్ కుమార్, చందన్ కుమార్, జయ్ కిషోర్ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి...
రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నంలో కు.నీ ఆపరేషన్లు చేసుకున్న వారిని ముందస్తు ఆరోగ్య చర్యల్లో భాగంగా నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న వారిని ఈ రోజు హైదరాబాద్ నిమ్స్ ...
ఒక రాష్ట్రం కోసం ఉద్యమించి, రాష్ట్రాన్ని సాధించి, అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్ గా నిలిపిన కేసీఆర్ గారు ఒకే ఒక్కడిగా చరిత్రలో నిలిచిపోతారని బిహార్ ముఖ్యమంత్రి నితీష్...