దేశంలో వరుసగా రెండో రోజూ 21 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం 21,566 మందికి పాజిటివ్ రాగా, కొత్తగా 21,880 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య...
జాతీయ పతాక రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి అంత్యక్రియలను అధికార అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని...
అమెరికాలో సుమారు దశాబ్ద కాలం తర్వాత గురువారం తొలిసారిగా పోలియో కేసు రిపోర్ట్ అయింది. ఉత్తర మాన్హటాన్కు 30 మైళ్ల దూరంలో రాక్లాండ్ కౌంటీలో ఓ వ్యక్తికి పోలియో పాజిటివ్ అని తేలిందని...
తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని భద్రాచలం సమీపంలోని ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలు తీర్మానించాయి. ప్రస్తుతం ఆయా గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో...
కరోనా రెండేళ్లపాటు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినా, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా ఏ ఒక్క పథకం ఆపకుండా ప్రజలకు సంక్షేమం అందించారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల...
రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను డిజిపి మహేందర్ రెడ్డి,నగర సిపి సి.వి...
Droupadi Murmu : ముందు నుంచి అందరు అనుకున్నట్టుగానే ద్రౌపది ముర్ము గెలుపు లాంఛన ప్రాయమైంది. దేశ అత్యున్నత పదవి చేపడుతున్న తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్ము రికార్డు సృష్టించారు. ఆమెకు...
భారత నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. భారీ మెజార్టీతో ఆమె సాధించిన ఈ విజయం తమ పార్టీ వైఎస్సార్చీపీ బలంగా...
Review: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్డీజీ) సాధనకు గతంలో ఎప్పుడూ ఇంత ప్రయత్నం జరగలేదని, ఇంత బాగా చేస్తున్నా సమర్థవంతమైన రిపోర్టింగ్ లేకపోతే లాభం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
పాలిటెక్నిక్ లెక్చరర్స్ జేఏసీ ప్రతినిధులు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ఆరు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఏఐసీటీఈ పేస్కేల్స్– 2016 ను పాలిటెక్నిక్ లెక్చరర్స్కు వర్తింపజేస్తూ...