Thursday, April 24, 2025
HomeTrending News

చివరి దశకు చేరిన శివసేన ఆధిపత్య పోరు

మహారాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.  శివసేన అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. అప్పటి...

తెలంగాణలో మరిన్ని కొత్త మండలాలు

పాలనాసంస్కరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ దిశగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి దార్శనికతతో ఇప్పటికే నూతన జిల్లాలను,...

భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లతో సి.ఎస్ సమీక్ష

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ...

శ్రీశైలం నుంచి నీరు విడుదల

Srisailam Gates opened: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు క్రషర్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పూజలు నిర్వహించి, బటన్ నొక్కి...

యూరోప్ దేశాల్లో మండే ఎండలు

యూరప్‌ ఖండం అగ్నిగోళంగా మారింది. హీట్‌ వేవ్‌కు పశ్చిమ,దక్షిణ యూరప్‌ లోని దేశాలు అల్లాడిపోతున్నాయి. లండన్‌ సహా పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. హీట్‌వేవ్‌తో పోర్చుగల్‌ అడవుల్లో కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. మంటల్ని అదుపు...

గిఫ్ట్ ఏ స్మైల్ కు కేటిఆర్ పిలుపు

Gift A Smile : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలున్న నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు తెలిపారు. వర్షాల వలన, పలు జిల్లాల్లో...

కొత్త అవతారంలో నిషేధిత యాప్‌లు ప్రత్యక్షం

Banned Apps :  ప్రభుత్వం నిషేధించిన యాప్‌లు కొత్త అవతారంలో మళ్ళీ ప్రత్యక్షమవుతున్న విషయం వాస్తవమేనని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు...

వరద బాధిత ప్రాంతాల్లో ముగిసిన కేంద్ర బృందం పర్యటన

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో గత రెండు రోజులుగా పర్యటించి హైదరాబాద్ కు నిన్న రాత్రి చేరుకున్న కేంద్ర ప్రభుత్వ బృంద అధికారులకు రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితులను...

బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనం వాయిదా

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌), మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఎంటీఎన్‌ఎల్‌) విలీనం ప్రతిపాదనను ప్రభుత్వం వాయిదా వేసినట్లు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసింహ్ చౌహాన్‌ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం...

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి – మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రజా ప్రతినిధులు, అధికారులకు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా...

Most Read