ప్రశ్నాపత్రాల లీకేజ్ కారణంతో ఆక్టోబర్ లో నిర్వహించిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అలాగే ఏఈఈ, డీఏఓ పరీక్షలు సైతం రద్దు చేశామని వెల్లడించింది. గతేడాది అక్టోబరు...
విభజన హామీలు వెంటనే అమలు చేసి రాష్ట్రానికి న్యాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. విభజన జరిగి 9 సంవత్సరాలు పూర్తయినా...
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారని...
వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కూడా తాము గెలవబోతున్నామని, ఈ విషయాన్ని రాసి పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఛాలెంజ్ చేశారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఉత్తరాంధ్ర ఎప్పుడూ తెలుగుదేశం...
ఆదాని వ్యవహారంపై జేపీసీ వేయాలంటూ ప్రతిపక్షాల నిరసనలతో ఐదో రోజు కూడా పార్లమెంట్ అట్టుడికింది. యుపీఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులతో కలిసి...
సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతో పాటు, పలువురు గాయపడడం పట్ల...
మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంది. గ్రాడ్యుయేట్లు తెలుగుదేశం పార్టీకి అండగా నిలవగా, ఉపాధ్యాయులు వైసీపీకి బాసటగా నిలిచారు.
ఉత్తరాంధ్ర నియోజకవర్గం పట్టభద్రుల...
తెలంగాణలో నిన్నటి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళ వాన పడింది. వడగళ్ళ వానకు వికారాబాద్, జహీరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. ఈ రోజు...
మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్ధి ఏవీఎన్ రెడ్డి 1,169 ఓట్లతో గెలిచారు. బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడంతో ఆ పార్టీ...
సికింద్రాబాద్లో మరో భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ 7, 8 అంతస్తుల్లో షార్ట్ సర్క్యూట్ తో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని ప్రాథమిక సమాచారం....