Wednesday, April 16, 2025
HomeTrending News

కుటుంబ కలహాలు… నలుగురు ఆత్మహత్య

హైదరాబాద్‌ నగరంలో తార్నాక పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఉస్మానియా యూనివర్సిటీ  పోలిస్ స్టేషన్ పరిధిలోని రూపాలి అపార్ట్‌మెంట్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలతో నాలుగేళ్ల...

తెలంగాణలో అరోగ్యశ్రీ అభాసుపాలు -YS షర్మిల

సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఫైర్ అయ్యారు. ఉద్యమకారుడని ప్రజలు కేసీఆర్ చేతిలో పాలన పెడితే.. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎనిమిదిన్నరేళ్ల...

బాబుపై పోటీకి సిద్ధం : పెద్దిరెడ్డి సవాల్

మైనార్టీలకు సముచిత స్థానం కల్పించిన ఘనత వైఎస్ జగన్, వైఎస్సార్సీపీకి దక్కుతుందని రాష్ట్ర విద్యుత్, గనుల శాఖ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఓ మైనార్టీని ఎంపిపిగా చేసింది తానేనని, మరో...

తెలంగాణకు మరో అంతర్జాతీయ సంస్థ

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ లో తెలంగాణకు తొలిరోజే కీలక విజయం లభించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా విలసిల్లుతున్న హైదరాబాద్ నగరానికి మరో అంతర్జాతీయ సంస్థ రానుంది. ప్రపంచ ఆర్థిక వేదిక...

బిఆర్ఎస్, బిజెపి నేతలకు పదవుల యావ – కాంగ్రెస్

పదవులే పరమావధి గా బీజేపీ, బిఆర్ఎస్ నాయకులు పని చేస్తున్నారని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లకు అధికారం మీద యావ లేదు...

కర్ణాటకలో అవినీతి రాజ్యం – ప్రియాంక గాంధి

కర్ణాటకలో అవినీతి రాజ్యమేలుతోందంటూ అక్కడి బీజేపీ సర్కారుపై కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ వాద్రా ఫైరయ్యారు. బెంగళూరులో కాంగ్రెస్‌ శ్రేణులు ఏర్పాటుచేసిన ఓ సభలో మాట్లాడిన ప్రియాంకాగాంధీ.. కర్ణాటకలో పరిస్థితి చాలా అధ్వాన్నంగా...

పెద్దిరెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం

రాష్ట్ర విద్యుత్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, అయన కుమారుడు, రాజంపేట ఎంపి మిథున్ రెడ్డిలకు పెను ప్రమాదం తప్పింది.   వీరు సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు తమ కుటుంబసభ్యులతో కలిసి...

బిఆర్ఎస్ లో చేరిన బీహార్ ముస్లిం కార్మికులు

బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లౌకిక వాదిగా దేశ వ్యాప్తంగా ఆదరణ పొందడం వల్ల పలువురు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్...

19 నుంచి జిల్లాల్లో కంటి వెలుగు శిబిరాలు

జనవరి 19న ఉదయం 9 గంటల నుంచి జిల్లాలలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించాలని రాష్ట్ర ఆర్థిక వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కలెక్టర్ లను ఆదేశించారు. సోమవారం...

వైసీపీ పనైపోయింది: బాబు

పుంగనూరులో టిడిపి కార్యకర్తల అరెస్టు అమానుషమని, ఇంతకంటే టెర్రరిస్టు చర్య ఏమి ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.  రొంపిచర్లలో ఎనిమిదిమందిని అక్రమంగా జైల్లో నిర్భందించారని, వీరిలో ఏడుగురు మైనార్టీలు,...

Most Read