Tuesday, April 29, 2025
HomeTrending News

అక్వాకు చేయూత అందించాం: ముదునూరి

ఆక్వా రంగం మీద దృష్టి పెట్టి, చేయూత ఇచ్చిన ఘనత సిఎం జగన్ నేతృత్వంలోని తమ ప్రభుత్వానికే దక్కుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు స్పష్టం చేశారు.  దేశంలోనే అత్యధికంగా మన...

అక్వాపై ప్రశ్నిస్తే అరెస్టులా?: అచ్చెన్న

సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రశ్నించిన టీడీపీ నేతలపై కేసులు పెట్టడం దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.  రైతుల సమస్యలను ప్రభుత్వం...

మిజోరాం ఆయిల్ టాంకర్ ఘటనలో 11 మంది మృతి

మిజోరం రాష్ట్రంలోని 6వ నంబర్ జాతీయ రహదారిపై  జరిగిన పెట్రోల్‌ ట్యాంకర్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. క్షతగాత్రుల్లో కొందరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 11కు...

కుమురం భీమ్ జిల్లాలో ఏడు కొత్త పోలీస్ స్టేషన్ల ప్రారంభం

శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. బుధ‌వారం కుమ్రం భీం- ఆసిఫాబాద్...

భారత యువ నిపుణులకు… బ్రిటన్ సరికొత్త వీసా విధానం

బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యాతలు స్వీకరించాక రిషి సునాక్ ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దే పనులు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా దేశంలోని వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన మేధావులకు తలుపులు బార్లా...

ప్రజా ప్రతినిధులు నోరు అదుపులో ఉంచుకోవాలి: సుప్రీం కోర్టు

ప్రజా ప్రతినిధులు, మంత్రులు స్వీయ నియంత్రణతో పని చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) తెలిపింది. దేశ ప్రజలను కించపరిచేవిధంగా, చులకనగా మాట్లాడకూడదని పేర్కొంది. ఇది రాతరూపంలో లేని నిబంధన అని స్పష్టం చేసింది....

రేషన్ బియ్యం అక్రమ రవాణా..నిందితుల అరెస్ట్

పేదలకు అందవలసిన రేషన్‌ బియ్యం పక్కదారి పడుతోంది. కొందరు రేషన్‌ బియ్యాన్ని సేకరించి ఇతర రాష్ట్రాలకు అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా కోహీర్ రైల్వే గేటు సమీపంలో...

శ్రీవారి సేవలో గజేంద్ర సింగ్ షెకావత్

కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి  గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌ నేడు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న కేంద్రమంత్రికి  టిటిడి అధికారులు సంప్రదాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికి దర్శన ఏర్పాట్లు...

సూపర్ స్టార్ కు సిఎం జగన్ నివాళి

దివంగత సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ భౌతిక కాయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. గన్నవరం నుంచి హైదరాబాద్ చేరుకున్న సిఎం నేరుగా పద్మాలయా స్టూడియోస్ కు చేరుకొని...

బకాయిలు ఇవ్వకుంటే..జీఎస్టీ నిలిపేస్తా – మమత బెనర్జీ

దేశంలో కేంద్ర రాష్ట్రాల మధ్య దూరం పెరుగుతోంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు సహకరించటం లేదని ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిధుల విడుదల దగ్గర నుంచి...అభివృద్ధి కార్యాక్రమాల వరకు...

Most Read