అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇంకా వైట్ హౌస్ మీద ప్రేమ తగ్గలేదు. 2016లో యూఎస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత తన అనాలోచిత, దూకుడైన నిర్ణయాలతో అమెరికన్లనే కాకుండా యావత్ ప్రపంచాన్ని...
భద్రాచలం సీతారామచంద్ర స్వాముల వారి ఆస్తులు.. మాన్యాలు రక్షించే బాధ్యత ప్రతి హిందూ పై ఉందని.. వందల సంవత్సరాలుగా వస్తున్న వారసత్వ సంపదను కొల్లగొట్టేందుకు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని సాగనివ్వమని...
కేసీఅర్ ముఖ్యమంత్రి కాదు.. పెద్ద 420 అని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శలు చేశారు. కరీంనగర్ జిల్లాను మోసం చేసిన మోసగాడు కేసీఅర్ అన్నారు. ప్రజా ప్రస్థానం...
బిజెపి మీద సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కూతురినే పార్టీ మారమని అడిగారని.. ఇంతకంటే ఘోరం ఉంటుందా అన్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా అని సీఎం కేసీఆర్ అసహనం...
టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు....
రాష్ట్రంలో పారదర్శకంగా... వివక్షకు, అవినీతికి తావులేని పరిపాలన సాగిస్తున్నామని గతంలో ఏ రోజూ ఇలా పథకాలు సామాన్యుడి చేరలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారి...
రైతులు ఉచిత విద్యుత్ కనెక్షన్ల కోసం చేసుకున్న దరఖాస్తులను ప్రాధాన్యతగా తీసుకొని సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయానికి తొమ్మిదిగంటల పాటు నాణ్యమైన విద్యుత్...
విజయవాడ బ్రాహ్మణవీధిలోని శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర విప్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అమృత్ భారత్ రథయాత్రకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హాజరయ్యారు. అరుణాచల్ ప్రదేశ్లోని పరశురామ కుండ్కు...
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ చేపట్టాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్...
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు - సవాళ్లు అనే అంశం పై హైదరాబాద్ రవీంద్ర భారతిలో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర...